విశాఖపట్నం

  • Home
  • జోరుగా గంటా ఎన్నికల ప్రచారం

విశాఖపట్నం

జోరుగా గంటా ఎన్నికల ప్రచారం

May 9,2024 | 23:54

ప్రజాశక్తి – భీమునిపట్నం : మండలంలోని లక్ష్మీపురం, సింగనబంద, నారాయణరాజు పేట గ్రామాల్లో టిడిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

గాజువాకలో సిపిఎం అభ్యర్థికి ఆదరణ‌

May 9,2024 | 00:29

ప్రజాశక్తి -ఉక్కునగరం : గాజువాక నియోజకవర్గం పరిధిలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన జగ్గునాయుడు ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. గాజువాక నియోజకవర్గ పరిధి అగనంపూడి పరిసర…

ల్యాండ్ టైట‌లింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేస్తాం : పంచకర్ల

May 9,2024 | 00:32

ప్రజాశక్తి-పెందుర్తి : ల్యాండ్ టైట‌లింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేస్తామని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు చెప్పారు. జివిఎంసి 92వ వార్డు పరిధి బాలాజీ గార్డెన్‌లో బాలాజీ…

ఏయూ న్యాయ కళాశాలకు పుస్తకాల బహూకరణ

May 9,2024 | 00:10

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విశ్రాంత ఆచార్యులు వి.కేశవరావు తాను రచించిన రెండు పుస్తకాలు ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ పుస్తకాలను న్యాయ…

ఏయూ విద్యార్థులకు అమెరికా సంస్థలో ఉద్యోగాలు

May 9,2024 | 00:08

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులు 24 మందికి అమెరికాకు చెందిన యునైట్‌ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 4, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల…

భీమిలిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

May 9,2024 | 00:06

ప్రజాశక్తి -తగరపువలస : ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భీమిలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ఇండిపెండెంట్‌ అభ్యర్థి నాగోతు నాగమణి చెప్పారు. స్థానిక ప్రయివేట్‌…

తొలి సెమిస్టర్‌లో కృష్ణా కళాశాల విద్యార్థుల ప్రతిభ

May 9,2024 | 00:02

 ప్రజాశక్తి -తగరపువలస : ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7వ తేదీన విడుదల చేసిన తొలి ఏడాది తొలి సెమిస్టర్‌ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ…

ఉత్సాహంగా బృందాకరత్‌ సభలు

May 8,2024 | 23:47

పాడేరు ఏజెన్సీలో సిపిఎం జోష్‌ ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని వక్తలు పిలుపు ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…

‘ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’

May 8,2024 | 23:39

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు అన్నారు. జివిఎంసి 43వ వార్డు పరిధి మురళీనగర్‌ ప్రాంతంలో…