విశాఖపట్నం

  • Home
  • మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ శిబిరం

విశాఖపట్నం

మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ శిబిరం

May 13,2024 | 00:45

ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి రెండో వార్డు ఆదర్శనగర్‌లో ఉచితంగా నిర్వహిస్తున్న మార్షల్‌ ఆర్ట్స్‌ వేసవి శిక్షణా శిబిరాన్ని పిఎన్‌ఆర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నిర్వాహకులు నరసింహారావు ఆదివారం…

ఓటుకు వేళాయే!

May 13,2024 | 00:15

సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం ఓటరు చేతితో అభ్యర్థుల భవితవ్యం ఓటు వినియోగం, నిర్థారణపై అవగాహన (ప్రజాశక్తి- విశాఖపట్నం) సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది.…

‘చెరగని సిరా వదంతులను నమ్మొద్దు

May 13,2024 | 00:10

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున ప్రజాశక్తి- విశాఖపట్నం : చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ, ఓటు…

నేడే ఓట్ల పండగ

May 13,2024 | 00:05

పోలింగ్‌కు సర్వం సిద్ధం ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని…

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సిపిఎం గెలుపు అవసరం

May 12,2024 | 00:16

రైల్వే క్వార్టర్స్‌లో వాకర్స్‌తో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు ప్రజాశక్తి -గాజువాక: స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, ఇండియా ఫోరం బలపరిచిన సిపిఎం, గాజువాక…

ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లు పరిశీలన

May 12,2024 | 00:05

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ: సార్వత్రిక ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లేందుకు, తిరిగి స్వీకరించేందుకు అనుగుణంగా ఎయులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.…

ధన రాజకీయాల అడ్డాగా తాజా ఎన్నికలు

May 12,2024 | 00:01

కానరాని రాజకీయ అంశాల ప్రస్తావన సిిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : ప్రస్తుత ఎన్నికల్లో ధన రాజకీయాలు అధికం కావడం…

పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా తీర్పు ఉండాలి

May 12,2024 | 00:01

 ప్రజాశక్తి-ఉక్కునగరం : కేంద్ర, రాష్ట్ర పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా స్టీల్‌ ఉద్యోగుల తీర్పు ఉండాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ అభ్యర్థించారు. స్టీల్‌ప్లాంట్‌లోని డబ్ల్యూఆర్‌ఎమ్‌ క్యాంటీన్‌ వద్ద…

వంచకులను తదిమికొట్టాలి

May 11,2024 | 23:59

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన పోలింగ్‌ ప్రక్రియకు సోమవారంతో ముగింపు కానుంది.పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య మూడు వారాల వ్యవధి వుండడంతో అభ్యర్ధులు తమ గెలుపోటములపై…