విశాఖపట్నం

  • Home
  • ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

విశాఖపట్నం

ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

Nov 30,2023 | 00:38

ప్రజాశక్తి-విశాఖపట్నం క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా రూ.7.57 కోట్లతో పెదగంట్యాడ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ పరిధిలో నిర్మించనున్న ఎఫ్‌ఎఫ్‌సి (ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్సు)కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బుధవారం…

అంతర్జాతీయ నగరంగా విశాఖ

Nov 30,2023 | 00:08

– మేయర్‌ హరి వెంకట కుమారి ప్రజాశక్తి- గాజువాక: అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు.…

రహదారి స్థలం కబ్జా!

Nov 30,2023 | 00:03

రహదారి స్థలం కబ్జా!కోటిన్నరకు టెండరు పెట్టిన వైసిపి నేత ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్న అధికారులు ప్రజాశక్తి -గోపాలపట్నం : రహదారికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి,…

వేగ నియంత్రణతో ప్రమాదాల నివారణ

Nov 29,2023 | 23:59

ప్రజాశక్తి- వేపగుంట : ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ, వేగ నియంత్రణతో వాహనాలను నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని పెందుర్తి ట్రాఫిక్‌ సిఐ అశోక్‌ అన్నారు. బుధవారం గోపాలపట్నం, పెందుర్తి…

బ్రెయిలీ లిపిలో మెనూ కార్డు ప్రారంభించిన సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌

Nov 29,2023 | 11:31

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రెయిలీ లిపిలో తయారు చేసిన మెనూ కార్డులను హోటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది.…

పార్కు నిర్మాణానికి శంకుస్థాపన

Nov 27,2023 | 22:53

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 26వ వార్డు పరిధి రామకృష్ణనగర్‌, చాకలిపేట వద్ద రూ.16.30 లక్షల వ్యయంతో నూతన పార్కు నిర్మాణం కోసం వార్డు వైసిపి ఇన్‌ఛార్జి పీలా…

అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత

Nov 27,2023 | 22:51

ప్రజాశక్తి -గాజువాక : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జివిఎంసి 65వ వార్డులో రూ.79.21 లక్షల వ్యయంతో భానోజీతోట,…

రోడ్డు విస్తరణ పరిహార చెక్కులు అందజేత

Nov 27,2023 | 22:49

 ప్రజాశక్తి -మాధవధార : జివిఎంసి 51వ వార్డు పరిధి మాధవధార అంబేద్కర్‌ కాలనీ-3లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు నష్టపోయిన పలువురికి ప్రభుత్వం మంజూరు చేసిన…

పుష్కరిణిలో గంగా హారతి

Nov 27,2023 | 22:45

 ప్రజాశక్తి-సింహాచలం: సింహాచల దేవస్థానం వరాహ పుష్కరిణిలో గంగా హారతి కార్యక్రమాన్ని భక్తుల కోలాహాల మధ్య అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. కొండ దిగువ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి…