విశాఖపట్నం

  • Home
  • ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలని బైక్‌ ర్యాలీ

విశాఖపట్నం

ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలని బైక్‌ ర్యాలీ

May 10,2024 | 00:25

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ :ఇండియా బ్లాక్‌ తరుపున పోటీ చేస్తున్న పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గురువారం కంచరపాలెంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో…

వాసుపల్లికి పలువురి మద్దతు

May 10,2024 | 00:18

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌: విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు జైన్‌ సంఘం మద్దతు ప్రకటించింది. గురువారం ఆశీలుమెట్టలోని వాసుపల్లి కార్యాలయానికి వచ్చి ఈ…

వైసిపి భీమిలి మేనిఫెస్టో విడుదల

May 10,2024 | 00:17

 ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి భీమిలి నియోజక వర్గ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.…

ఓటర్లకు ప్రలోభాల ఎర..?

May 10,2024 | 00:16

తలమునకలైన ప్రధాన పార్టీలు స్లిప్‌లతోపాటే విలువైన కూపన్లు, నగదు గెలుపే లక్ష్యంగా అన్ని అస్త్రాలతో బరిలోకి. అవధులు దాటుతున్న ప్రలోభాలు పాలకుల వైఫల్యాలే ప్రచార ఎజెండాగా బ్లాక్‌…

‘ఉత్తరం’లో వైసిపి ఆత్మీయ సమావేశాలు, ప్రచారం

May 10,2024 | 00:15

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 23వ వార్డు పరిధి ప్రియదర్శిని కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఉత్తర నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు ఆత్మీయసమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల…

ఘనంగా గణబాబు జన్మదిన వేడుకలు

May 10,2024 | 00:13

 ప్రజాశక్తి-గోపాలపట్నం : గోపాలపట్నంలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు,…

మోడీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

May 10,2024 | 00:10

టిడిపి, జనసేన, వైసిపి విధానాలు ఒక్కటే.. ఆ పార్టీలన్నీ బిజెపి పల్లకీ మోసేవే..- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో దేశంలో…

జిమ్సర్‌ వైద్య విద్యార్థుల రక్తదానం

May 10,2024 | 00:00

 ప్రజాశక్తి-మధురవాడ : రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్సర్‌) జాతీయ సేవా విభాగం…

వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం : బివి.రామ్‌

May 9,2024 | 23:57

 ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి.రామ్‌ ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో…