విశాఖపట్నం

  • Home
  • రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

విశాఖపట్నం

రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Feb 22,2024 | 14:51

అరకు : రూ.5లక్షల జిల్లాపరిషత్‌ నిధులతో బంగారుమెట్ట పంచాయతీ పరిధిలో గల సొలగంపుట్టు గ్రామంలోని సిసి రోడ్డు నిర్మాణ పనులను వైసిపి మండల ఇన్‌చార్జి కొండలరావు గురువారం…

సమస్యలు పరిష్కరించకపోతే మర్చి 1 నుండి పనుల నిలిపివేత : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్రస్‌ అసోసియేషన్‌

Feb 22,2024 | 10:59

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్రస్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షులు గొంప చంద్రమౌళి ,ప్రధాన కార్యదర్శి సాధు రావుల సారథ్యంలో…

సమ్మె ఒప్పందాలను అమలుచేయాలని ధర్నా

Feb 20,2024 | 23:36

ప్రజాశక్తి-యంత్రాంగం మున్సిపల్‌ కార్మికులు 16 రోజుల పాటు సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ జోనల్‌ కార్యాలయాల వద్ద కార్మికులు మంగళవారం ధర్నా…

ఐద్వా జాతీయ సమావేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 20,2024 | 23:34

 ప్రజాశక్తి -ములగాడ : ఐద్వా మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన గుల్లలపాలెంలో జాతీయ సమావేశాల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం…

విశాఖలో జేఏసీ భారీ ధర్నా

Feb 20,2024 | 12:33

విశాఖ : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్‌ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద…

విశాఖలో భారీ ప్రదర్శన

Feb 16,2024 | 11:18

ప్రజాశక్తి-విశాఖ : కేంద్ర బిజెపి-మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన అఖిల భారత శ్రామిక సమ్మె, గ్రామీణ బంధు సందర్భంగా అఖిలపక్ష…

ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోరేం!

Feb 15,2024 | 23:48

కాంగ్రెస్‌ నేత కొయ్య ప్రసాదరెడ్డి ప్రజాశక్తి -తగరపువలస :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణఖు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు…

సందడిగా ‘గీతం ‘ అంతర్జాతీయ యువజనోత్సవం

Feb 15,2024 | 23:46

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్ధుల యువజనోత్సవం ‘సంయుక్త-24’ గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గీతం అంతర్జాతీయ విద్యార్ధి వ్యవహరాల విభాగం…

మితిమీరిన సాంకేతికత వినియోగంతో మానసిక సమస్యలు

Feb 15,2024 | 23:44

కృత్రిమ మేథ నుంచి స్మార్ట్‌ఫోన్‌ వినియోగం వరకు ఎన్‌ఎఒపి సదస్సులో చర్చలు ప్రజాశక్తి- మధురవాడ : సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ, స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన సాంకేతికత వినియోగంతో…