విశాఖపట్నం

  • Home
  • వాంబే కాలనీలో కూలిన మెట్లు

విశాఖపట్నం

వాంబే కాలనీలో కూలిన మెట్లు

May 16,2024 | 23:17

 ప్రజాశక్తి -మధురవాడ : వాంబేకాలనీలో మెట్లు కూలిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం… జివిఎంసి 7వ వార్డు…

సివిల్‌ సర్వీసు ర్యాంకర్‌ నరేంద్రపడాల్‌కు సన్మానం

May 15,2024 | 23:42

 ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : యుపిఎస్‌సి సివిల్‌ సర్వీసు పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో 545 ర్యాంక్‌ సాధించిన అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేటకు చెందిన ఆదివాసి…

స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలను వ్యతిరేకించాలి

May 15,2024 | 23:40

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ కేంద్ర ప్రభుత్వం, అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు చేస్తున్న కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…

భువనేశ్వర్‌-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు

May 15,2024 | 23:38

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్‌-యలహంక మధ్య వేసవి పత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 02811 భువనేశ్వర్‌-యలహంక ప్రత్యేక రైలు…

మానవీయ విలువలపై అవగాహన

May 15,2024 | 23:23

ప్రజాశక్తి -మధురవాడ : విద్యార్ధులకు కోర్సులకు సంబంధించిన అంశాలతో పాటు విశ్వజనీనమైన మానవతా విలువలను, ప్రస్తుత సమాజంలో వాటి ప్రాధాన్యతను తెలియజెప్పాల్సిన అవసరం ఉందని గీతం డీమ్డ్‌…

గీతంలో కాటన్‌కు ఘననివాళి

May 15,2024 | 23:21

ప్రజాశక్తి -మధురవాడ : ప్రముఖ ఇంజనీరింగ్‌ నిపుణుడు, గోదావరి ఆనకట్ట రూపశిల్పి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ 221వ జయంతిని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ…

23,24 తేదీల్లో జీవ వైవిధ్య దినోత్సవం

May 15,2024 | 23:17

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఈ నెల 22, 23 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఎయు విసి…

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

May 15,2024 | 23:14

భీమిలిలో 75.96 శాతం పోలింగ్‌ నవరత్నాలుపైనే వైసిపి విశ్వాసం ప్రభుత్వంపై వ్యతిరేకత, సూపర్‌ సిక్స్‌ పథకాలపై టిడిపి గంపెడాశలు కూడికలు, తీసివేతల్లో ప్రధాన పార్టీల నేతలు ప్రజాశక్తి…

డిఆర్‌ఎంను కలిసిన రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ నేతలు

May 15,2024 | 23:09

ప్రజాశక్తి- మాధవధార : ఈస్ట్‌కోస్టు రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ డివిజనల్‌ కోఆర్డినేటర్‌గా పప్పల రామమోహనరావు.ఎన్నికైనట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడిన సందర్భంగా శ్రామిక్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి పికె. పట్సహాని…