విమ్స్లో స్ట్రోక్ యూనిట్ ప్రారంభం
-రోగులకు రూ.50 వేలు విలువచేసే ఇంజిక్షన్ ఉచితం ప్రజాశక్తి – అరిలోవ :విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో స్ట్రోక్ యూనిట్ను శుక్రవారం విమ్స్ డైరెక్టర్…
-రోగులకు రూ.50 వేలు విలువచేసే ఇంజిక్షన్ ఉచితం ప్రజాశక్తి – అరిలోవ :విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో స్ట్రోక్ యూనిట్ను శుక్రవారం విమ్స్ డైరెక్టర్…
ప్రజాశక్తి -గాజువాక : సమస్యల పరిష్కారానికి గాజువాకలో సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి బి శ్రీను, గాజువాక…
ప్రజాశక్తి – ఆరిలోవ : తూర్పు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేయనున్న ప్రస్తుత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం ఉదయం 13వ…
ప్రజాశక్తి – అరిలోవ: విమ్స్లో బుధవారం నిర్వహించిన మెగా కేన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యశిబిరాన్ని ప్రారంభించిన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు…
ప్రజాశక్తి -తగరపువలస : టైలర్ల దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియం ఎలియస్ హూవే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టివలస ఫుట్బాల్…
సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ కార్మికుల నిరసన ప్రజాశక్తి -ములగాడ : వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, దాని ద్వారా…
‘ప్రజాశక్తి’ కథనానికి స్పందన ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 95వ వార్డు మరిడిమాంబ కాలనీలో మురుగు, దోమల సమస్యకు సంబంధిత అధికారులు తాత్కాలిక పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ…
ప్రజాశక్తి -మధురవాడ: కళింగ సేవా సంఘం అధ్యక్షులుగా శివశక్తి నగర్ ప్రాంతానికి చెందిన బగాది లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జివిఎంసి ఐదవ వార్డు చిలుకూరి లేఅవుట్లోని కళింగ…
ప్రజాశక్తి – ఆరిలోవ : నగరంలో యాదవుల ఓట్ల కోసమే హడావిడిగా యాదవ భవనానికి శంకుస్థాపన, వరాలు ప్రకటన వంటి యాగీ చేస్తున్నారని విశాఖ జిల్లా యాదవ…