విశాఖపట్నం

  • Home
  • ఘనంగా గణబాబు జన్మదిన వేడుకలు

విశాఖపట్నం

ఘనంగా గణబాబు జన్మదిన వేడుకలు

May 10,2024 | 00:13

 ప్రజాశక్తి-గోపాలపట్నం : గోపాలపట్నంలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు,…

మోడీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

May 10,2024 | 00:10

టిడిపి, జనసేన, వైసిపి విధానాలు ఒక్కటే.. ఆ పార్టీలన్నీ బిజెపి పల్లకీ మోసేవే..- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో దేశంలో…

జిమ్సర్‌ వైద్య విద్యార్థుల రక్తదానం

May 10,2024 | 00:00

 ప్రజాశక్తి-మధురవాడ : రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్సర్‌) జాతీయ సేవా విభాగం…

వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం : బివి.రామ్‌

May 9,2024 | 23:57

 ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి.రామ్‌ ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో…

జోరుగా గంటా ఎన్నికల ప్రచారం

May 9,2024 | 23:54

ప్రజాశక్తి – భీమునిపట్నం : మండలంలోని లక్ష్మీపురం, సింగనబంద, నారాయణరాజు పేట గ్రామాల్లో టిడిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

గాజువాకలో సిపిఎం అభ్యర్థికి ఆదరణ‌

May 9,2024 | 00:29

ప్రజాశక్తి -ఉక్కునగరం : గాజువాక నియోజకవర్గం పరిధిలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన జగ్గునాయుడు ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. గాజువాక నియోజకవర్గ పరిధి అగనంపూడి పరిసర…

ల్యాండ్ టైట‌లింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేస్తాం : పంచకర్ల

May 9,2024 | 00:32

ప్రజాశక్తి-పెందుర్తి : ల్యాండ్ టైట‌లింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేస్తామని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు చెప్పారు. జివిఎంసి 92వ వార్డు పరిధి బాలాజీ గార్డెన్‌లో బాలాజీ…

ఏయూ న్యాయ కళాశాలకు పుస్తకాల బహూకరణ

May 9,2024 | 00:10

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విశ్రాంత ఆచార్యులు వి.కేశవరావు తాను రచించిన రెండు పుస్తకాలు ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ పుస్తకాలను న్యాయ…

ఏయూ విద్యార్థులకు అమెరికా సంస్థలో ఉద్యోగాలు

May 9,2024 | 00:08

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులు 24 మందికి అమెరికాకు చెందిన యునైట్‌ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 4, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల…