విశాఖపట్నం

  • Home
  • మహాసభ గోడ పత్రిక విడుదల

విశాఖపట్నం

మహాసభ గోడ పత్రిక విడుదల

Feb 5,2024 | 12:34

ప్రజాశక్తి-విశాఖ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్ సర్ప్రైజెస్ యూనియన్ అఖిల భారత సభలు విజయవాడలో ఈనెల 7 తేదీ నుంచి 9వ తేదీ వరకు,  రాష్ట్ర…

విశాఖలో ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ ప్రారంభం

Feb 4,2024 | 16:58

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ): నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌-11లో ఆదివారం ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ను ప్రముఖ విద్యావేత్త గాయత్రి సంస్థల సెక్రటరీ డాక్టర్‌ పి.సోమరాజు ప్రారంభించారు. ఈ…

పంచ్ గ్రామాల భూ సమస్యపై అగ్రహ జ్వాలలు

Feb 4,2024 | 12:21

ప్రజాశక్తి-వేపగుంట : విశాఖ జిల్లా పంచ్ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పంచ గ్రామాల భూ సమస్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో వేపగుంట నుంచి సింహాచలం…

ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు

Feb 3,2024 | 23:46

 ప్రజాశక్తి – ఆరిలోవ: నగర ప్రజలకు క్రీడా ప్రాంగణాలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతి జోన్‌లో స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు జివిఎంసి ప్రణాళికలు రూపొందిస్తుందని కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ తెలిపారు.…

స్టీల్‌ప్లాంట్‌ ఆసుపత్రి ప్రయివేటీకరణ విరమించాలని ధర్నా

Feb 3,2024 | 23:43

 ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్టీల్‌ సిఐటియు, మిత్రపక్షాల…

మిడ్డే కార్మికుల ధర్నా

Feb 3,2024 | 23:37

 ప్రజాశక్తి-సీతమ్మధార : వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు…

అపోలోలో కేన్సర్‌పై అవగాహన

Feb 2,2024 | 21:53

ప్రజాశక్తి – ఆరిలోవ: ప్రపంచ కేన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆరిలోవ అపోలో హాస్పిటల్‌లో ‘అన్‌ మాస్క్‌ కేన్సర్‌’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

‘గీతం’లో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

Feb 2,2024 | 21:52

ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య రక్షణ పరిశోధనలకు అవకాశాలు -సవాళ్లు’ అనే అంశంపై రెండురోజుల పాటు జరిగిన…

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు

Feb 2,2024 | 21:50

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక జివిఎంసి మినీ క్రికెట్‌ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు బెలూన్లను…