డెత్జోన్గా గాజా – 24 గంటల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి
గాజా : ఇజ్రాయిల్ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 15లక్షల మందికి…
గాజా : ఇజ్రాయిల్ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 15లక్షల మందికి…
ఇస్లామాబాద్ : ఉత్తర పాకిస్థాన్లో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో…
దుబాయ్ : హిమాలయ పర్వతాలు ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్న నేపథ్యంలో కాప్-28 సమ్మిట్ లో ఈ విపత్తుపై చర్చించాలని యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. “పర్వతాలు…
పాలస్తీనీయులను ఊచకోత కోస్తుంటే మీకు పట్టదా ? నిలదీసిన పలు దేశాల నేతలు మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు 15,200కు చేరిన గాజా మృతులు గాజా :…
గాజా : హమాస్ నాయకుల్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వాల్ స్ట్రిట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే…
గాజా : ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు ప్రారంభించింది. వారం రోజుల కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం నుంచే దాడులు ప్రారంభించింది.…
ఢాకా : బంగ్లాదేశ్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సెంటర్ సామాజిక…
అమెరికా : చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులన్నీ శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని డబ్ల్యుహెచ్ఒ నిర్థారించింది. అందుకు కావల్సిన పూర్తి సమాచారాన్ని చైనా డబ్ల్యుహెచ్ఒకు అందజేసింది.…
మహిళలు మరియు పిల్లలతో సహా 100 మందికి పైగా రోహింగ్యా శరణార్థులు శనివారం ఇండోనేషియాలోని పశ్చిమ ప్రావిన్స్లో దిగారని అధికారులు తెలిపారు. అయితే స్థానికులు వారిని తిరిగి…