అంతర్జాతీయం

  • Home
  • డెత్‌జోన్‌గా గాజా – 24 గంటల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి

అంతర్జాతీయం

డెత్‌జోన్‌గా గాజా – 24 గంటల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి

Dec 4,2023 | 11:54

గాజా : ఇజ్రాయిల్‌ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. 15లక్షల మందికి…

బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు.. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మృతి 

Dec 3,2023 | 13:32

ఇస్లామాబాద్‌ :   ఉత్తర పాకిస్థాన్‌లో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో…

హిమాలయాల విపత్తుపై కాప్-28 చర్చించాలి : యుఎన్ చీఫ్

Dec 3,2023 | 11:21

దుబాయ్ : హిమాలయ పర్వతాలు ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్న నేపథ్యంలో కాప్-28 సమ్మిట్ లో ఈ విపత్తుపై చర్చించాలని యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. “పర్వతాలు…

కాప్‌ సదస్సులో గాజా ప్రకంపనలు

Dec 3,2023 | 10:10

పాలస్తీనీయులను ఊచకోత కోస్తుంటే మీకు పట్టదా ? నిలదీసిన పలు దేశాల నేతలు మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు 15,200కు చేరిన గాజా మృతులు గాజా :…

హమాస్‌ నాయకుల్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ప్లాన్‌

Dec 2,2023 | 18:07

  గాజా : హమాస్‌ నాయకుల్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజిమన్‌ నెతన్యాహు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వాల్‌ స్ట్రిట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే…

గాజాపై దాడులు : 178 మంది మృతి

Dec 2,2023 | 15:56

  గాజా : ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై మళ్లీ దాడులు ప్రారంభించింది. వారం రోజుల కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్‌ శుక్రవారం ఉదయం నుంచే దాడులు ప్రారంభించింది.…

బంగ్లాదేశ్‌లో 5.6 తీవ్రతతో భూకంపం

Dec 2,2023 | 12:05

  ఢాకా : బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ సెంటర్‌ సామాజిక…

‘ చైనా ఇన్‌ఫెక్షన్‌ ‘తో ఎలాంటి సంబంధం లేదు : అమెరికా అధికారులు

Dec 2,2023 | 11:52

అమెరికా : చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులన్నీ శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని డబ్ల్యుహెచ్‌ఒ నిర్థారించింది. అందుకు కావల్సిన పూర్తి సమాచారాన్ని చైనా డబ్ల్యుహెచ్‌ఒకు అందజేసింది.…

ఇండోనేషియాకు శరణార్థులు… తిరిగి పంపేస్తాం అంటూ బెదిరింపు

Dec 2,2023 | 11:45

మహిళలు మరియు పిల్లలతో సహా 100 మందికి పైగా రోహింగ్యా శరణార్థులు శనివారం ఇండోనేషియాలోని పశ్చిమ ప్రావిన్స్‌లో దిగారని అధికారులు తెలిపారు. అయితే స్థానికులు వారిని తిరిగి…