నాజర్ ఆసుపత్రిలో స్తంభించిన సేవలు
జెరూసలేం : గాజా స్ట్రిప్లో రెండో అతిపెద్ద ఆసుపత్రిగా పేరు గాంచిన నాజర్ ఆసుపత్రిలో సేవలు పూర్తిగా స్థంభించాయని అధికారులు వెల్లడించారు. గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలో…
జెరూసలేం : గాజా స్ట్రిప్లో రెండో అతిపెద్ద ఆసుపత్రిగా పేరు గాంచిన నాజర్ ఆసుపత్రిలో సేవలు పూర్తిగా స్థంభించాయని అధికారులు వెల్లడించారు. గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలో…
వాషింగ్టన్ : యూట్యూబ్ మాజీ సిఇఒ సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఘటన…
ఇజ్రాయిల్ సమస్యపై మ్యూనిచ్ భద్రతా సదస్సులో జైశంకర్ అమెరికా, కెనడా మంత్రులతో భేటీ షేక్ హసీనాతో కూడా.. మ్యునిచ్ : ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యకు రెండు దేశాల ఏర్పాటే…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శనివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సిఎస్) తెలిపింది.…
అంతర్జాతీయ సమాజానికి పాలస్తీనా విజ్ఞప్తి గాజా : ఇజ్రాయిల్ కట్టుబడి వుండేలా, తప్పనిసరిగా అమలు చేసేలా కఠినమైన ఆంక్షలు విధిస్తే తప్ప గాజాలో ఈ మారణ హోమం…
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇంకా ప్రధాని అభ్యర్థిపై సందిగ్థత కొనసాగుతోంది. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం…
హైదరాబాద్ : భారతీయ విద్యార్థి షేక్ ముజమ్మిల్ అహ్మద్ (25) కెనడాలో మరణించాడు. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అహ్మద్.. శుక్రవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్తో మరణించాడు.…
కతార్ అమీర్తో మోడీ భేటీ దోహా : భవిష్యత్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ కతార్ అమీర్తో భేటీ సందర్భంగా పేర్కొన్నారు. కతార్…
జకార్తా : అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనధికారిక ఫలితాల మేరకు ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపుతున్నట్లు సంబంధిత…