పాకిస్థాన్ ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్ ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘన్ సరిహద్దులోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో…
పెషావర్ : పాకిస్థాన్ ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘన్ సరిహద్దులోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో…
జెనీవా : మానవతావాదంతో తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలన్న డిమాండ్పై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మంగళవారం సమావేశం కానుంది. 193 సభ్యులు కలిగిన జనరల్ అసెంబ్లీలో ఏ…
దుబాయ్: శిలాజ ఇంధనాలను దశల వారీగా నిర్మూలించే ప్రస్తావనే లేకుండా కాప్ 28 ముసాయిదాను సోమవారం ప్రచురించారు. దుబారు ఆతిథ్యంలో జరుగుతున్న కాప్ 28 సదస్సు సోమవారంతో…
కట్టడి చేసిన చైనా బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పైన్స్కి చెందిన నౌకలు చైనా హద్దును ఉల్లంఘించి, చైనా నౌక వైపునకు ఉద్దేశ్యపూర్వకంగా దూసుకురావడంతో చైనా…
ఇప్పటివరకు 18వేల మందికి పైగా మృతి మల్లాలో పాలస్తీనియన్ల ప్రదర్శన యుద్ధం ముగింపు కనుచూపు మేరలో లేదన్న నెతన్యాహు రఫా క్రాసింగ్ వద్దకు పలు దేశాల రాయబారుల…
30 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకుంటాం కాప్ 28 సదస్సుపై ఐఇఎ నివేదికదుబారు : ప్రస్తుతం జరుగుతున్న కాప్ 28 సదస్సులో ఇప్పటి వరకూ చేసిన…
గాజాలో ఇజ్రాయిల్ దాష్టీకాలకు అంతం లేదా? మృతప్రాయమైన ఐరాస డిక్లరేషన్ గాజా స్ట్రిప్ : 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలన్నింటికీ వర్తించేలా…
కొలంబో : సిస్టమ్ వైఫల్యం కారణంగా శ్రీలంకలో శుక్రవారం దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనితో అన్ని రకాల సేవలు స్తంభించిపోయాయని అధికారులు తెలిపారు. విద్యుత్…
న్యూయార్క్: గాజాలో ఇజ్రాయిల్ దాడులను ఆపడం కోసం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం భద్రతా…