నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్కి జైలుశిక్ష
ఢాకా : బంగ్లాదేశ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ (83)ను కోర్టు సోమవారం దోషిగా నిర్థారించింది. యూనస్తో పాటు…
ఢాకా : బంగ్లాదేశ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ (83)ను కోర్టు సోమవారం దోషిగా నిర్థారించింది. యూనస్తో పాటు…
టోక్యో : జపాన్లో వరుస భూ ప్రకంపనల అనంతరం సునామీ తాకింది. సెంట్రల్ జపాన్ ఉత్తర తీరంలో ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు…
టోక్యో (జపాన్) : జపాన్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.4గా నమోదైందని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో జపాన్…
జార్ఖండ్ : నూతన సంవత్సరం రోజున జార్ఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. జంషెడ్పూర్లోని బిస్తుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతి…
సిడ్నీ, ఆక్లాండ్లో ముందుగా. న్యూఢిల్లీ : 2024 నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తాయి. సిడ్నీ, ఆక్లాండ్ నగరాల్లో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్,…
ఐసిజెను కోరిన దక్షిణాఫ్రికా జొహానెస్బర్గ్: గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం (ఐసిజె)ను దక్షిణాఫ్రికా…
లండన్ : ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టుల్లో ఒకరు, హక్కుల కార్యకర్త, డాక్యుమెంటరీ మేకర్ జాన్ పిల్జర్ (84) శనివారం నాడు ఇక్కడ తుది శ్వాస విడిచారు.…
ఇండోనేషియా : ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.2గా నమోదైంది.…
బీజింగ్ : ఇంటర్నెట్ టెక్నాలజీ టెస్ట్ శాటిలైట్ను శనివారం చైనా విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం లాంగ్ మార్చ్-2సి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు చైనా…