అంతర్జాతీయం

  • Home
  • కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం – తెరపైకి కొత్త వివాదం

అంతర్జాతీయం

కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం – తెరపైకి కొత్త వివాదం

Jan 26,2024 | 11:34

ఒట్టావా : భారత్‌-కెనడాల మధ్య నిజ్జర్‌ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తెరపైకి మరో కొత్త వివాదం వచ్చింది. కెనడా ఎన్నికల్లో విదేశీ…

ఇజ్రాయిల్‌ సాయుధ దళాలకు ఆహార సరఫరా నిలిపేయాలి

Jan 26,2024 | 11:29

 మానవతావాద సంస్థల కూటమి పిలుపు జెరుసలేం : ఇజ్రాయిల్‌ సాయుధ దళాలకు ఆహార, నిత్యావసర వస్తువుల సరఫరాను నిలిపివేయాలని 16 సంస్థలతో కూడిన మానవతావాద సంస్థల కూటమి…

అమెరికాకు ఆ నైతిక హక్కు లేదు!

Jan 26,2024 | 11:24

వెనిజులా ప్రభుత్వం కారకస్‌ : వెనిజులాను అస్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తలను అరెస్టు చేయడంపై అమెరికా వ్యతిరేకంగా స్పందించడాన్ని వెనిజులా బుధవారం కొట్టిపారేసింది. దేశంలో శాంతిని…

మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మందికి పైగా మృతి

Jan 26,2024 | 07:47

బాంకొ : పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని కుప్పకూలి సుమారు 70 మందికి పైగా మృతి…

మాల్దీవుల అధ్యక్షుడిని హెచ్చరించిన ప్రతిపక్షాలు

Jan 25,2024 | 12:22

మాలె :   ‘భారత వ్యతిరేక వైఖరి’ తమ దేశానికి హానికరంగా మారవచ్చని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జును హెచ్చరించాయి.  మహ్మద్‌ మొయిజ్జు…

ఆస్ట్రేలియా బీచ్‌లో మునిగి నలుగురు భారతీయుల మృతి

Jan 25,2024 | 11:29

విక్టోరియా : ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో స్నానాలకు వెళ్లిన నలుగురు భారతీయులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విక్టోరియాలోని ఫిలిప్‌ ఐలాండ్‌ బీచ్‌లో…

ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలుభద్రతామండలిలో ప్రతిబింబించడం లేదు

Jan 25,2024 | 08:02

మండలి అధ్యక్షులు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ న్యూఢిల్లీ : ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలు ఐరాస భద్రతా మండలిలో ప్రతిబింబించడం లేదని మండలి అధ్యక్షులు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ అంగీకరించారు.…

కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా అర్జెంటీనాలో దేశవ్యాప్త సమ్మె

Jan 25,2024 | 08:00

బ్యూనస్‌ ఎయిర్స్‌ : అర్జెంటీనా అధ్యక్షులు జేవియర్‌ మిలీ తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులు ఒక్క అడుగు కూడా వెనక్కి…

భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

Jan 24,2024 | 16:15

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్ట్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు బుధవారం…