అంతర్జాతీయం

  • Home
  • గాజాలో కాల్పుల విరమణ మరో 48గంటలు పొడిగింపు 

అంతర్జాతీయం

గాజాలో కాల్పుల విరమణ మరో 48గంటలు పొడిగింపు 

Nov 29,2023 | 11:02

 60శాతానికి పైగా ఇళ్లు ధ్వంసంరోజుకు 16లక్షల డాలర్లు నష్టం  గాజా   :  గాజాలో గత నాలుగు రోజులుగా అమలవుతున్న కాల్పుల విరమణను మరో 48గంటలు పొడిగించారు. ఇరు…

నాల్గవ విడతలో 33 మంది పాలస్తీనియన్లు విడుదల

Nov 28,2023 | 11:44

గాజా   :   ఇజ్రాయిల్‌ -హమాస్‌ మధ్య నాల్గవ విడత బందీల విడుదలో భాగంగా .. మంగళవారం తెల్లవారుజామున 33 మంది పాలస్తీనియన్లను జైళ్ల నుండి విడుదల చేసినట్లు…

తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ

Nov 28,2023 | 11:17

 అంతర్జాతీయ సమాజం నుంచి పెరుగుతున్న ఒత్తిడి గాజా, జెరూసలెం :   గాజాలో కాల్పుల విరమణకు చివరి రోజైన సోమవారం శాశ్వత కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం…

పాలస్తీనాకు సంఘీభావంగా బ్రిటన్‌లో ర్యాలీల హోరు

Nov 28,2023 | 09:46

 లండన్‌: గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించాలంటూ బ్రిటన్‌ అంతటా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నినదించారు. గత ఏడు వారాలుగా క్రమం తప్పకుండా వారాంతంలో రెండు…

అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

Nov 27,2023 | 17:32

ఇస్లామాబాద్‌ :  అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి సోమవారం పాకిస్థాన్‌ అకౌంటిబిలిటీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.ఆయన పోలీస్‌ కస్టడీని పొడిగించాలన్న నేషనల్‌ అకౌంట్‌బిలిటీ బ్యూరో…

భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు

Nov 27,2023 | 13:15

 వాషింగ్టన్‌ :   అమెరికాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధుని అడ్డుకున్నారు. సోమవారం గురునానక్‌ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌లో ఉన్న హిక్స్‌విల్లే…

అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

Nov 27,2023 | 10:31

బీజింగ్‌ : చైనా ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టినట్లు చైనా సైన్యం ప్రకటించింది. చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర సదస్సు ముగిసిన కొన్ని రోజుల్లో…

వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి : 8 మంది పాలస్తీనీయుల మృతి

Nov 27,2023 | 10:20

గాజా స్ట్రిప్‌ : కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒకవైపు కొనసాగుతుండగా మరో వైపు వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడులకు దిగింది. శరణార్థి శిబిరాలను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని…

గ్రీస్‌ తీరంలో మునిగిన కార్గో నౌక : నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతు

Nov 27,2023 | 10:14

ఏథెన్స్‌ : గ్రీస్‌ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో బలమైన గాలుల కారణంగా అల్లకల్లోల పరిస్థితుల్లో కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. వీరిలో…