అంతర్జాతీయం

  • Home
  • షిఫా ఆస్పత్రిపై మరోసారి కాల్పులకు తెగబడిన ఇజ్రాయిల్‌

అంతర్జాతీయం

షిఫా ఆస్పత్రిపై మరోసారి కాల్పులకు తెగబడిన ఇజ్రాయిల్‌

Mar 18,2024 | 15:03

గాజా :    గాజాపై ఇజ్రాయిల్‌ అమానుష దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌లోని అతిపెద్ద ఆస్పత్రి షిఫాపై ఇజ్రాయిల్‌ దళాలు దాడికి దిగాయి. హమాస్‌ మిలిటెంట్లు…

నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌

Mar 18,2024 | 00:18

చైనా కార్లను అనుమతించబోం.. వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో మరోసారి పోటీకి సిద్ధమైన డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న…

దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. 21 మంది మృతి

Mar 17,2024 | 14:33

కాందహార్‌ :    దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించగా, 38 మంది గాయపడినట్లు ప్రావిన్షియల్‌ ట్రాఫిక్‌ విభాగం…

ఐస్‌లాండ్‌లో మరోసారి బద్దలైన భారీ అగ్నిపర్వతం

Mar 17,2024 | 10:47

రెగ్జావిక్‌ (ఐస్‌లాండ్‌) : ఐస్‌లాండ్‌లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో…

భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

Mar 17,2024 | 08:06

టొరంటో : భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. రాజీవ్‌ వారికూ (51), అతని భార్య శిల్పా…

ఆరు వారాల పాటు కాల్పుల విరమణ!

Mar 17,2024 | 07:49

హమాస్‌ తాజా ప్రతిపాదన 24 గంటల్లో 149 మంది పాలస్తీనియన్ల మృతి రఫాపై దాడికి నెతన్యాహు యత్నం గాజా : గాజాలో ఆరు వారాల పాటు కాల్పుల…

ఇస్లామోఫోబియాపై పాక్‌ తీర్మానం

Mar 17,2024 | 00:39

 ఓటింగ్‌కు భారత్‌ దూరం ఐక్యరాజ్య సమితి : ఇస్లామోఫోబియాపై పాకిస్తాన్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. హిందూవాదం, బౌద్ధవాదం, సిక్కు, ఇతర మత విశ్వాసాలకు…

సిఎఎపై మిల్లర్‌ వ్యాఖ్యలు.. భారత్‌ కౌంటర్‌

Mar 15,2024 | 18:51

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత్‌ అంతర్గత విషయమని…

Japan లో భూకంపం – అణు విద్యుత్తు ప్లాంట్‌ మూసివేత

Mar 15,2024 | 14:00

జపాన్‌ : జపాన్‌లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8 గా నమోదైంది. ఫలితంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా……