నవాజ్ షరీఫ్ అప్పీల్పై విచారణ చేపట్టనున్న ఐహెచ్సి
ఇస్లామాబాద్ : అల్ -అజీజియా ఉక్కు కర్మాగారం అవినీతి కేసులో తనకు విధించిన శిక్షపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అప్పీల్పై గురువారం ఇస్లామాబాద్…
ఇస్లామాబాద్ : అల్ -అజీజియా ఉక్కు కర్మాగారం అవినీతి కేసులో తనకు విధించిన శిక్షపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అప్పీల్పై గురువారం ఇస్లామాబాద్…
వాషింగ్టన్ : అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. లాస్వెగాస్ యూనివర్శిటీలో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు…
కారకస్ : వెనిజులాకు సహజసిద్ధ సరిహద్దుగా ఉన్న ఎసెక్విబా ప్రాంతం తమ హక్కు అని వెనిజులా అధ్యక్షులు నికొలస్ మదురో అన్నారు. గుయానా ఆక్రమించిన ఈ ప్రాంతం…
అమెరికా ప్రజల డిమాండ్ ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది ఓటర్ల మద్దతు వాషింగ్టన్ : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని, శాశ్వత కాల్పుల…
పురోగతి సాధనపై కాప్ 28 నేతల ఊగిసలాట దుబాయ్ : కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు ప్రారంభమై వారం గడిచింది. కాప్28 సదస్సు ప్రారంభంలోనే…
జకార్తా : ఇండోనేషియాలోని మరాపీ అగ్నిపర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం సమీపంలో పలు మృతదేహాలను గుర్తించినట్లు మంగళవారం పశ్చిమ సుమత్రా రెస్క్యూ…
క్యూబా రాయబారికి అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో రూజ్ భౌతికంగా దూరమై ఏడో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాకు సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ…
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా పార్లమెంట్లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్ సభ్యుడు దేవ్శర్మ సోమవారం సెనెటర్గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్ వేల్స్లో జరిగిన…
ఇజ్రాయిల్ దాడుల్లో 3 రోజుల్లోనే 800మందికి పైగా మృతి గాజా : మృతదేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బర్ష్…