చైనాలోని బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులోని ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు…
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులోని ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు…
ఖాట్మండు : నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 12మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఓ ప్రయివేటు బస్సు…
అమెరికా : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ప్రజల నుండి నిరసన సెగ తగిలింది. ‘విధ్వంసకర జో’ కు ఓటు వేయం… అంటూ నినాదాలతో హోరెత్తించారు.…
తైవాన్ : తైవాన్లో అధ్యక్ష ఎన్నికలు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత అధికారులు…
జెనీవా : లష్కరే తొయిబా (ఎల్ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్) ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…
జెనీవా : పాలస్తీనియులపై చేపడుతున్న నరమేథంపై ఐరాస అత్యున్నత న్యాయస్థానం (ఐసిజె)లో ఇజ్రాయిల్ శుక్రవారం వాదనలు వినిపించనుంది. పాలస్తీనీయులను తుడిచిపెట్టే లక్ష్యంతోనే ఇజ్రాయిల్ మారణకాండ చేపట్టిందని…
న్యూఢిల్లీ : ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్లు 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. 227 దేశాల జాబితాలో ఈ ఆరు…
ఇజ్రాయిల్పై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి ప్రిటోరియా : గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలను నిలుపు చేస్తూ తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని (ఐసిజె)…
బెర్లిన్ : వ్యవసాయ రంగానికి చెందిన సబ్సీడీల్లో ప్రభుత్వం కోత విధించడానికి నిరసనగా జర్మనీ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. సబ్సీడీల్లో కోత విధించడాన్ని విరమించుకోవాలని డిమాండ్…