అంతర్జాతీయం

  • Home
  • కొలంబియా యూనివర్శిటీ సహా అమెరికా విద్యాసంస్థల్లో వెల్లువెత్తిన నిరసన

అంతర్జాతీయం

కొలంబియా యూనివర్శిటీ సహా అమెరికా విద్యాసంస్థల్లో వెల్లువెత్తిన నిరసన

Apr 23,2024 | 18:07

వాషింగ్టన్‌ :   అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొలంబియా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థులు సోమవారం నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా…

Malaysia: ఢీ కొన్న రెండు నేవీ హెలికాప్టర్లు .. . 10 మంది మృతి

Apr 23,2024 | 11:20

గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నడంతో ప్రమాదం కౌలాలంపూర్‌: మలేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఢీకొనడంతో 10 మంది…

తైవాన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు – 80 సార్లు కంపించిన భూమి

Apr 23,2024 | 10:13

తైపీ : తూర్పు ఆసియా దేశంలోని తైవాన్‌ను వరుస భూకంపాలు వణికించేస్తున్నాయి. నిన్న (సోమవారం) అర్ధరాత్రి గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు…

మాల్దీవులు పార్లమెంట్‌ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ ఘన విజయం

Apr 23,2024 | 00:56

మాలే: మాల్దీవులు పార్లమెంట్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పిఎన్‌సి) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను…

సిఎఎ రాజ్యంగ విరుద్ధం : యుఎస్‌ కాంగ్రెస్‌ నివేదిక

Apr 23,2024 | 00:48

వాషింగ్టన్‌ : భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఆ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని అమెరికన్‌ కాంగ్రెస్‌ నివేదిక వెల్లడించింది. ముస్లింలను మినహాయించి, మూడు…

Maldives : పార్లమెంటు ఎన్నికల్లో మొయిజ్జు పార్టీ విజయం

Apr 22,2024 | 12:22

మాలె :    మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జు పార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పిఎన్‌సి) విజయం సాధించింది. మజ్లీస్‌లో 93 స్థానాలకు…

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

Apr 22,2024 | 08:55

హుజూరాబాద్‌ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…

మాల్దీవుల్లో ముగిసిన పార్లమెంటు ఎన్నికలు – నేడు ఫలితాలు

Apr 22,2024 | 08:05

ముయిజ్ఞుకే విజయావకాశాలు మాలె : ద్వీప దేశం మాల్దీవులులో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మాల్దీవుల పార్లమెంట్‌ (పీపుల్స్‌ మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది…

రఫాపై వరుస బాంబు దాడులు

Apr 22,2024 | 08:00

14 మంది చిన్నారులతో సహా 19 మంది మృతి వెస్ట్‌ బ్యాంక్‌పైనా దాడులు ఇజ్రాయిల్‌కు మరో 2,600 కోట్ల డాలర్లు అందజేయనున్న అమెరికా గాజా సిటీ: అమెరికా…