30 వేలు దాటిన పాలస్తీనా మృతులు
గాజా : గతేడాది అక్టోబరు 7 నుండి గాజాలో ఇజ్రాయిల్ ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 30,800మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక…
గాజా : గతేడాది అక్టోబరు 7 నుండి గాజాలో ఇజ్రాయిల్ ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 30,800మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక…
గాజాసిటీ: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో యూదుల ఆవాస కాలనీల ఏర్పాటుకు ఇజ్రాయిల్ పథక రచన చేసింది. పాలస్తీనా భూభాగంలో 3,500 ఇళ్లతో యూదులకు కొత్త సెటిల్మెంట్ కాలనీలు…
వేతనాల పెంపు కోసం కదంతొక్కిన కార్మికులు బెర్లిన్ : జర్మనీలో రెండు రోజుల పాటు రైల్వే వ్యవస్థ మొత్తంగా స్థంభించింది. వేతనాల పెంపు, మెరుగైన పని పరిస్థితులు…
44ఏళ్ళ నాటి ఉరిశిక్ష కేసులో పాకిస్తాన్ సుప్రీం రూలింగ్ ఇస్లామాబాద్ : 44ఏళ్ళ నాటి హత్య కేసులో ఉరిశిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ…
మాలె: హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం భారత్తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. ”హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు…
గాజా : గాజాలో గత ఐదు మాసాలుగా ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమంలో మంగళ వారం ఒక్క రోజు వ్యవధిలో 86మంది పాలస్తీ నియన్లు మరణిం చారు.…
వాషింగ్టన్ : సూపర్ ట్యూస్డే ప్రైమరీల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించారు. మరో…
లాగిన్ విఫలం, ఆకస్మిక లాగౌట్లతో తిప్పలు హ్యాకింగ్ ఆందోళనలతో హడలెత్తిన వినియోగదారులు న్యూఢిల్లీ : మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,…
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు మాలె : భారత సైనిక సిబ్బందిని తాము ఏ రకంగానూ అనుమతించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు తెలిపారు. సాంకేతిక…