అంతర్జాతీయం

  • Home
  • 30 వేలు దాటిన పాలస్తీనా మృతులు

అంతర్జాతీయం

30 వేలు దాటిన పాలస్తీనా మృతులు

Mar 8,2024 | 10:53

గాజా : గతేడాది అక్టోబరు 7 నుండి గాజాలో ఇజ్రాయిల్‌ ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 30,800మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక…

వెస్ట్‌బ్యాంక్‌లో మరిన్ని యూదుల స్థావరాలు

Mar 8,2024 | 10:49

గాజాసిటీ: ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో యూదుల ఆవాస కాలనీల ఏర్పాటుకు ఇజ్రాయిల్‌ పథక రచన చేసింది. పాలస్తీనా భూభాగంలో 3,500 ఇళ్లతో యూదులకు కొత్త సెటిల్మెంట్‌ కాలనీలు…

జర్మనీలో స్థంభించిన రైల్వేలు

Mar 8,2024 | 11:14

 వేతనాల పెంపు కోసం కదంతొక్కిన కార్మికులు బెర్లిన్‌ : జర్మనీలో రెండు రోజుల పాటు రైల్వే వ్యవస్థ మొత్తంగా స్థంభించింది. వేతనాల పెంపు, మెరుగైన పని పరిస్థితులు…

జుల్ఫీకర్‌ భుట్టోకు న్యాయం జరగలేదు

Mar 7,2024 | 08:47

 44ఏళ్ళ నాటి ఉరిశిక్ష కేసులో పాకిస్తాన్‌ సుప్రీం రూలింగ్‌ ఇస్లామాబాద్‌ : 44ఏళ్ళ నాటి హత్య కేసులో ఉరిశిక్ష పడిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని జుల్ఫీకర్‌ అలీ…

భారత్‌తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు

Mar 7,2024 | 08:44

మాలె: హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. ”హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలకు…

‘సూపర్‌ ట్యూస్‌డే’ ప్రైమరీల్లో సత్తా చాటిన బైడెన్‌, ట్రంప్‌లు

Mar 6,2024 | 13:12

 వాషింగ్టన్‌ :    సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ విజయం సాధించారు. మరో…

స్థంభించిన ఫేస్‌బుక్‌, ఇస్టాగ్రామ్‌

Mar 6,2024 | 11:18

లాగిన్‌ విఫలం, ఆకస్మిక లాగౌట్లతో తిప్పలు  హ్యాకింగ్‌ ఆందోళనలతో హడలెత్తిన వినియోగదారులు న్యూఢిల్లీ   :   మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా వేదికలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌,…

సివిల్‌ దుస్తుల్లోనూ అవసరం లేదు

Mar 6,2024 | 11:13

మాల్దీవుల  అధ్యక్షుడు ముయిజు మాలె :      భారత సైనిక సిబ్బందిని తాము ఏ రకంగానూ అనుమతించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు తెలిపారు. సాంకేతిక…