పాక్లో లోయలో పడిన బస్సు.. 17 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్లో బుధవారం ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని హబ్…
కరాచీ : పాకిస్థాన్లో బుధవారం ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని హబ్…
హోచిమిన్ సిటీ : బ్యాంక్ను మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో వియత్నాంలో ఒక మహిళా వ్యాపారవేత్తకు ఉరిశిక్ష విధించారు. సైగాన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్సిబి)ను మహిళా…
వాషింగ్టన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేపై ఆస్ట్రేలియా అభ్యర్థనను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ప్రకటించారు. అమెరికా దౌత్యపరమైన పత్రాలను ప్రచురించారన్న ఆరోపణలపై విచారణ…
గాజాకు చెందిన జబీర్ హసన్ గాజా : ప్రపంచ వ్యాప్తంగా నేడు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే పాలస్తీనాలో పరిస్థితి వేరు. కనీసం తినడానికి తిండి కూడా…
రష్యా విదేశాంగ మంత్రితో జిన్పింగ్ భేటీ బీజింగ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం ఇక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్తో భేటీ అయ్యారు.రష్యా,…
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితికి చెందిన కీలకమైన సంస్థలకు భారత్ ఎన్నికైంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణా బోర్డు (ఐఎన్సిబి) కు భారత్ నామినీ జగ్జిత్ పవాడియా తిరిగి…
800మందికి పైగా ఆరోగ్య నిపుణులు బహిరంగ లేఖ గాజా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని కోరుతూ 800మందికి పైగా ప్రజారోగ్య రంగ నిపుణులు…
పనామా సిటీ : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పత్రాల కేసులో మనీ లాండరింగ్ ఆపరేషన్కు సంబంధించి అభియోగాలు మోపిన 27మందిపై సోమవారం ఇక్కడి పనామా క్రిమినల్…
సిరియా : గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని సిరియాలో హిజ్బుల్లా వ్యతిరేకిస్తున్నందుకుగాను … సిరియాలో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులు…