పాకిస్తాన్లో నేడు సార్వత్రిక ఎన్నికలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు…
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని నైరుతి ప్రావిన్స్లోని బలూచిస్థాన్లో ఎన్నికల అభ్యర్థి కార్యాలయం సమీపంలో బుధవారం పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, సుమారు…
దుర్నాల్, పాకిస్తాన్ : పాకిస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో పితృస్వామ్య పురుషాధిక్య భావజాలం అక్కడి మహిళల ఓటు హక్కును కాలరాస్తోంది. వయోజనులందరికీ ఓటు వేసే హక్కు వున్నప్పటికీ సామాజికంగా…
కొచ్చి : వ్యవసాయ రంగ జర్నలిజంలో సుప్రసిద్ధలైన ఆర్టి రవి వర్మ తన 100వ ఏట మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొచ్చిన్ రాజకుటుంబానికి చెందిన రవివర్మ త్రిసూర్లోని…
తాజా దాడుల్లో 107మంది మృతి గాజా : గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసకాండ కొనసాగుతునే వుంది. శనివారానికి గడిచిన 24 గంటల్లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 107 మంది…
విదేశాంగ మంత్రికి బాధితుడి భార్య కీలక లేఖ చికాగో : ఇటీవల అమెరికాలో నలుగురు భారత విద్యార్థులు మృతి చెందిన విషయం మరువక ముందే మరో భారతీయ…
చిలీ : చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ…
జెనీవా : గాజా మొత్తం జనాభా 2.3 మిలియన్లలో సగానికి పైగా ప్రజలు ఈజిప్ట్, పరిసర ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న రఫా నగరంలోనే తలదాచుకుంటున్నారని ఐరాస…
లండన్ : బ్రిటన్ రాజు చార్లెస్-3 (75)కి క్యాన్సర్ నిర్థారణైనట్లు బకింగ్హామ్ ప్యాలెస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత నెల పెరిగిన ప్రొస్టేట్కు చికిత్స…