సిరియాపై ఇజ్రాయిల్ దాడులు ఉధృతం -42మంది మృతి
గాజాలో 70మందికి పైగా మృతి గాజా/ అలెప్పో : సిరియాలోని ఉత్తర రాష్ట్రమైన అలెప్పోలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 42మంది మరణించారని సిరియా అధికారిక వార్తా…
గాజాలో 70మందికి పైగా మృతి గాజా/ అలెప్పో : సిరియాలోని ఉత్తర రాష్ట్రమైన అలెప్పోలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 42మంది మరణించారని సిరియా అధికారిక వార్తా…
కేప్టౌన్ (సౌత్ ఆఫ్రికా) : సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపైనుండి బస్సు లోయలోకి పడిపోవడంతో 45మంది మృతి చెందారు. బస్సులో ఉన్నవారంతో మరణించగా, ఒక…
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు…
శాన్ఫ్రాన్సిస్కో : నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్ డానియల్ కాహ్నెమన్ (90) బుధవారం మరణించారు. ఇజ్రాయెల్ మూలాలున్న ఆయన.. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై…
న్యూయార్క్ : మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అశ్లీల తారకు రహస్యంగా డబ్బు చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు నాయకత్వం వహించిన న్యూయార్క్ న్యాయమూర్తి మంగళవారం ట్రంప్పై…
ఈ మానవ విపత్తును ఆపాలి: ఐరాస చీఫ్ గాజా: రంజాన్ సందర్భంగా గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తీర్మానం చేసిన తరువాత…
వాషింగ్టన్ : అమెరికా బాల్టిమోర్ నగరంలోని ఫ్రాన్సిస్ స్కాట్ వంతెన మంగళవారం కూలింది. సింగపూర్ డాలి అనే నౌక వంతెనను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.…
న్యూయార్క్ : అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన…
భద్రతా మండలిని కోరిన పలువురు నేతలు దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు న్యూయార్క్: రంజాన్ మాసం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణకు…