ఆస్ట్రేలియా సెనెటర్గా భారత సంతతికి చెందిన దేవ్శర్మ ప్రమాణం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా పార్లమెంట్లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్ సభ్యుడు దేవ్శర్మ సోమవారం సెనెటర్గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్ వేల్స్లో జరిగిన…
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా పార్లమెంట్లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్ సభ్యుడు దేవ్శర్మ సోమవారం సెనెటర్గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్ వేల్స్లో జరిగిన…
ఇజ్రాయిల్ దాడుల్లో 3 రోజుల్లోనే 800మందికి పైగా మృతి గాజా : మృతదేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బర్ష్…
గాజా : ఇజ్రాయిల్ సైన్యం దక్షిణ గాజాలోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు సోమవారం పేర్కొన్నారు. గాజాకు దక్షిణాన నిరాశ్రయులైన పాలస్తీనియన్లు ఉంటున్న ఖాన్ యునిస్ నగరానికి సమీపంలో…
జకార్తా : పశ్చిమ ఇండోనేషియాలోని అగ్నిపర్వత్వం పేలడంతో 11 మంది హైకర్లు మరణించారు. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గల్లంతైన వారి…
గాజా : ఇజ్రాయిల్ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 15లక్షల మందికి…
ఇస్లామాబాద్ : ఉత్తర పాకిస్థాన్లో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో…
దుబాయ్ : హిమాలయ పర్వతాలు ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్న నేపథ్యంలో కాప్-28 సమ్మిట్ లో ఈ విపత్తుపై చర్చించాలని యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. “పర్వతాలు…
పాలస్తీనీయులను ఊచకోత కోస్తుంటే మీకు పట్టదా ? నిలదీసిన పలు దేశాల నేతలు మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు 15,200కు చేరిన గాజా మృతులు గాజా :…
గాజా : హమాస్ నాయకుల్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వాల్ స్ట్రిట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే…