ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు
ప్రజాశక్తి-గోకవరం (తూర్పు-గోదావరి) : మండల కేంద్రమైన గోకవరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు ఘనంగానిర్వహించారు.దినోత్సవం పురస్కరించుకుని ప్రజలందరూ ఆరోగ్యము పట్ల మంచి అవగాహన కల్గి యుండాలని పి.హెచ్.సి…
ప్రజాశక్తి-గోకవరం (తూర్పు-గోదావరి) : మండల కేంద్రమైన గోకవరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు ఘనంగానిర్వహించారు.దినోత్సవం పురస్కరించుకుని ప్రజలందరూ ఆరోగ్యము పట్ల మంచి అవగాహన కల్గి యుండాలని పి.హెచ్.సి…
పొన్నలూరు (ప్రకాశం) : సిఎం జగన్ చేపట్టిన ‘ మేమంతా సిద్ధం ‘ 10వ రోజు బస్సు యాత్ర ఆదివారం ఉదయం జువ్విగుంట క్రాస్ నుంచి ప్రారంభమైంది.…
ప్రజాశక్తి – బల్లికురవ రూరల్ కొణిదెన గ్రామంలోని ఎస్సి కాలనీ, గంగపాలెం నందు ఎంఎల్ఎ గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి టిడిపి సూపర్ సిక్స్ పధకాలను వివరించారు.…
పార్వతీపురంరూరల్ : బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అధికారులు ఘన నివాళ్లు అర్పించారు. జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమం, సాధికారిత శాఖ…
ప్రజాశక్తి – రేపల్లె టీడ్కో గృహాలను కక్షగట్టి వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఆరోపించారు. పట్టణంలో నిరాదరణకు గురైన డిడ్కో…
ప్రజాశక్తి-పాడేరు :బాల సదన్లో ఆశ్రయం పొందుతున్న బాలికలందరూ చదువులో బాగా రాణించి ఉత్తమ స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకాంక్షించారు. గురువారం స్థానిక…
– ఇంటి వద్దకు వెళ్లి అధికారులు పింఛను ఇవ్వలేరా? – ప్రజాగళం రోడ్షోలో చంద్రబాబు ప్రజాశక్తి-రావులపాలెం, రామచంద్రపురం :రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంతో తన అస్మదీయులకు చెల్లించేందుకు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో పింఛన్దారులకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రప్రభు త్వం ఐదేళ్లుగా వాలంటీర్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. 2024…