Uncategorized

  • Home
  • విషాదం.. ప్రసంగిస్తూ వేదికపైనే కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్‌

Uncategorized

విషాదం.. ప్రసంగిస్తూ వేదికపైనే కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్‌

Dec 24,2023 | 11:39

కాన్పూర్‌: ఐఐటీ కాన్పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకొంది. ఓ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఓ ప్రొఫెసర్‌ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ…

నూతన సంవత్సర వేడుకల పోస్టర్‌ ఆవిష్కరించిన శ్రేయాస్‌ గ్రూప్‌

Dec 24,2023 | 12:46

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రేయాస్‌ మీడియా గ్రూప్‌, రాడిసన్‌ బ్లు రిసార్ట్‌ సంయుక్తంగా నూతన సంవత్సరం-2024 వేడుకలను ”ఎపిక్‌ ఈవెనింగ్‌” పేరుతో డిసెంబర్‌ 31 సాయంత్రం…

మొదలుకావు..వలసలు ఆగవు..

Dec 23,2023 | 19:40

పాఠశాలలో ఉన్న కొద్దిమంది విద్యార్థులు – తెరచుకోని సీజనల్‌ హాస్టళ్లు – మండుతున్న వలస విద్యార్థుల కడుపులు – పాఠశాలల్లో పడిపోతున్న హాజరు శాతం ప్రజాశక్తి –…

శ్రీవారి సేవలో ప్రముఖుల వెల్లువ

Dec 23,2023 | 13:25

 4008 మందికి ప్రోటోకాల్‌ దర్శనం ప్రజాశక్తి తిరుమల : తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార తలుపులు తెరుచుకున్నాయి. 12 గంటలకు తలుపులను తెరిచిన అర్చకులు పూజా కైంకర్యాలు…

త్వరలో పంచాయతీలకు రూ.2,988 కోట్లు : ఎపికి కేంద్రం హామీ

Dec 23,2023 | 10:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు 2022-23, 2023- 24లో 15వ ఆర్ధిక సంఘం నుంచి రావలసి ఉన్న కేంద్ర నిధులు రూ.2,988…

చక్కెర పరిశ్రమకు మోక్షమెప్పుడో?

Dec 22,2023 | 21:40

జిల్లా అభివృద్ధి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది. 2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా, 2019లో ముఖ్యమంత్రి…

వెనక్కి తగ్గం..

Dec 21,2023 | 21:33

అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. గురువారం పదో రోజు వినూత్నంగా నిరసన తెలియజేశారు. తమ డిమాండ్లు తీర్చేందుకు ప్రభుత్వం దిగొచ్చే వరకూ వెనక్కి తగ్గేదే…

మరో ముగ్గురిపై లోక్‌సభ సస్పెన్షన్‌ వేటు.. 146కు చేరిన సభ్యుల సంఖ్య

Dec 21,2023 | 16:11

న్యూఢిల్లీ :   మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపిలపై లోక్‌సభ శుక్రవారం సస్పెన్షన్‌ వేటు వేసింది. అనైతిక ప్రవర్తన పేరుతో మరో ముగ్గురిని లోక్‌సభ స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.…

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Dec 21,2023 | 02:27

ప్రజాశక్తి – రేపల్లె ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్ అన్నారు. మౌంట్ ఫోర్డ్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా…