Uncategorized

  • Home
  • శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డి సిల్వా

Uncategorized

శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డి సిల్వా

Jan 4,2024 | 11:00

ఇటీవలే వన్డే, టీ20లకు ఇద్దరూ వేర్వేరు కెప్టెన్లను శ్రీలంక క్రికెట్‌ బోర్డు టెస్టులకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ధనంజయ…

Jan 3,2024 | 22:48

అనంతపురం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు అంగన్‌వాడీల ఉద్యమ గర్జన అనంతపురం కలెక్టరేట్‌ : పోరు ముగింట అంగన్‌వాడీలు పిడికిలి బిగించారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా…

మూల్యం చెల్లించక తప్పదు : యుటిఎఫ్‌

Jan 3,2024 | 21:29

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ బకాయిలు చెల్లించకుంటే మూల్యం చెల్లించక తప్పదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్‌ , అధ్యక్షులు హరిప్రసాద్‌…

బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది: జూలకంటి రంగారెడ్డి

Jan 3,2024 | 15:10

నల్లగొండ : సెంటిమెంట్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి 

Jan 3,2024 | 10:45

  ప్రజాశక్తి సాహితీ సంస్థ పూర్వ జనరల్‌ మేనేజర్‌ వి.కృష్ణయ్య ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సమాజంలో జరుగుతున్న మార్పులను విశ్లేషిస్తూ మంచి సాహిత్యాన్ని అందించడం…

సిఎం స్పందించకుంటే.. ఉరే గతి..!

Jan 3,2024 | 09:16

పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు          పుట్టపర్తి రూరల్‌ : ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి…

మున్సిపల్‌ కార్మికులకు బెదిరింపులు

Jan 2,2024 | 10:36

ప్రజాశక్తి-సూళ్లూరుపేట – మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద…

కదం తొక్కుతూ..పథం పాడుతూ..

Jan 2,2024 | 00:28

ప్రజాశక్తి- విలేకర్ల బృదం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం కొనసాగింది. సమ్మె శిబిరాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి కేక్‌లను కట్‌ చేశారు. పలు…

ముంబయి రంజీజట్టు కెప్టెన్‌గా రహానే

Jan 1,2024 | 21:27

ముంబయి: ముంబయి రంజీజట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానే ఎంపికయ్యాడు. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసిఏ) సోమవారం ఓ ప్రకటనలో 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముంబయి జట్టు రంజీ…