Uncategorized

  • Home
  • ఘనంగా ఓటర్ల దినోత్సవం

Uncategorized

ఘనంగా ఓటర్ల దినోత్సవం

Jan 26,2024 | 00:11

ప్రజాశక్తి-యంత్రాంగంజాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం విశాఖ, అనకాపల్లి జిల్ల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఎక్కడికక్కడ ర్యాలీలు తీశారు. ప్రతిజ్ఞలు చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.…

ప్రధాన పార్టీలు దేవాంగులకు సీటు ఇవ్వాలి : దేవాంగ సమావేశం తీర్మానం

Jan 26,2024 | 00:01

ప్రజాశక్తి – వేటపాలెం దేవాంగులకు చీరాల నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు సీటు కేటాయించాలని, అలా అవకాశం ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలబడి గెలిపించుకుంటామని దేవాంగ ప్రతినిధుల సమావేశం…

ఎన్నికల శంఖారావానికి సంసిద్ధం

Jan 25,2024 | 21:24

సమావేశంలో మాట్లాడుతున్న వై.వి సుబ్బారెడ్డి సిఎం సభను విజయవంతం చేయాలి వైసిపి రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ వైసిపి ఉత్తరాంధ్ర రీజియన్‌…

ఎమ్మెల్యేగా బరిలో దిగుతా : బడి సుధా యాదవ్‌

Jan 24,2024 | 11:34

తిరుపతి సిటీ : 2024 సాధారణ ఎన్నికల్లో తొందరగా నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతానని టిడిపి నాయకులు బడి సుధాయాదవ్‌ వెల్లడించారు. తిరుపతి రూరల్‌ పుడిపట్ల…

అక్రమ కట్టడాలను అడ్డుకున్న విఆర్‌ఒ

Jan 23,2024 | 20:32

ప్రజాశక్తి- రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజుపురం గ్రామ పంచాయతీలోని గంగరాజపురం సమీపంలోని ప్రధానరహదారి ప్రక్కన వంక పరంబోకు ప్రభుత్వభూమిలో గంగరాజపురం గ్రామానికి చెందిన కొందరు ఆక్రమిం చుకుని అక్రమ…

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

Jan 23,2024 | 17:49

ప్రజాశక్తి – నరసాపురం భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి 60వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదిపరాశక్తి నృత్య అకాడమీ ఉపాధ్యక్షులు…

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి : జెసి

Jan 22,2024 | 21:26

ప్రజాశక్తి – రాయచోటి స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఈనెల 26న నిర్వ హించే 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం…

టర్మినేషన్‌ ఉత్తర్వులు చట్టబద్ధంగా చెల్లవు : అఖిలపక్షం

Jan 22,2024 | 21:14

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అంగన్వాడీల టర్మినేషన్‌ ఉత్తర్వులు చట్టబద్ధంగా చెల్లవని, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్‌ చర్యలు లాగే ప్రభుత్వ సిఎస్‌ పై హైకోర్టు చర్యలు తప్పవని,…

జెకెసికి 140 ఫిర్యాదులు

Jan 22,2024 | 21:13

పార్వతీపురం : జగనన్నకు చెబుదాం (జెకేసి) కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. 140మంది తమ సమస్యలపై అధికారులకు వినతులు సమర్పించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌…