Uncategorized
తెలంగాణలో… నేటి నుండి ఒంటిపూట బడులు
తెలంగాణ : రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతోన్న వేళ …. నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్ యాజమాన్యాలు…
గ్రూప్-1 అక్రమాలపై సిబిఐ విచారణ
టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-1 పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ…
5,546 మందికి ఇబిసి నేస్తం
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 5,546 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గురువారం రూ.831.90 లక్షలను విడుదల చేశారు. నంద్యాల…
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ప్రజాశక్తి – కడప అర్బన్ గ్రామ పంచాయతీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దారి మళ్లించి, గ్రామాల అభివద్ధిని నిర్వీర్యం చేసి, పంచాయతీ సర్పంచ్లను ఉత్సవ…
మలయాళ సినిమాలో అనుష్కశెట్టి
అనుష్కశెట్టి గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. చిత్రంలో కనిపించారు. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. రోజిన్ థామస్ దర్శకత్వంలో ‘కథనార్…
సిఎఎకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
న్యూఢిల్లీ : సీఏఏ నిబంధనల నోటిఫికేషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన…
తెలంగాణలో భానుడి భగభగలు..
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. భానుడి భగభగలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది.…
టీ-సేఫ్ యాప్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మహిళల ప్రయాణ భద్రత పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు. టీ-సేఫ్ ద్వారా మహిళల…