చైతన్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో కళాశాల ల్యాబ్ టెక్నీషియన్తోపాటు మరికొందరు అరెస్ట్
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :లైంగిక వేధింపుల కారణంగా గత నెల 28న కొమ్మాది చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న 17 ఏళ్ల డిప్లొమో విద్యార్థిని ఆత్మహత్య…
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :లైంగిక వేధింపుల కారణంగా గత నెల 28న కొమ్మాది చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న 17 ఏళ్ల డిప్లొమో విద్యార్థిని ఆత్మహత్య…
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో ఈనెల 4వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సామాజిక ఫించన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి…
ప్రజాశక్తి – మార్టూరు రూరల్ వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలని వైసిపి ఎంఎల్ఎ అభ్యర్థి యడం బాలాజీ కోరారు. వైసిపి…
ప్రజాశక్తి – భట్టిప్రోలు రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి, టిడిపి నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల కోసం వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో…
ప్రజాశక్తి-చింతపల్లి:బిజెపితో పొత్తు పెట్టుకున్న తొత్తు పార్టీలను ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పి అప్పలనర్స కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి…
ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలోని నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామంలో పాఠశాల భవనం మరమతు పనులను స్థానిక పోలీస్ స్టేషన్, సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్కు చెందిన పోలీసులు చేపట్టారు. స్కూల్ను…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్పర్సన్, అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ పి.శాంతకుమారి తెలిపారు. మండలంలోని కించుమండ పంచాయతీ కుసుమవలస…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ :ఏజెన్సీలో పండుతున్న చింతపండు, అల్లం, పసుపు, కాఫీ, మిరియాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర, అనంతగిరి…
ప్రజాశక్తి -అనంతగిరి:అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన గ్రామాలు మగ్గుతున్నాయి. మౌలిక సదుపాయాలు అందని ద్రాక్షగా మిగి లాయి. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు…