Uncategorized

  • Home
  • నాటుతుపాకులు అప్పగింత

Uncategorized

నాటుతుపాకులు అప్పగింత

Mar 25,2024 | 22:56

ప్రజాశక్తి-పెదబయలు: మండలంలో నాటు తుపాకులు ఎవరి దగ్గరైనా ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని ఎస్‌ఐ పి,మనోజ్‌ కుమార్‌ పత్రికా ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు గలగండ…

సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి

Mar 25,2024 | 22:55

ప్రజాశక్తి -అనంతగిరి: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఎం జెడ్పీటీసీ దీసరి. గంగరాజు, టోకురు…

అస్తవ్యస్తంగా రహదారులు

Mar 25,2024 | 22:53

ప్రజాశక్తి-అరకులోయ : అరకులోయ ప్రాంతంలోని రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారి సౌకర్య కల్పిస్తామని ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చెప్పిన మాటలు…

18 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన – 3 స్థానాలు పెండింగు

Mar 25,2024 | 09:13

అమరావతి :జనసేన పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల జాబితాను శనివారం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. పొత్తులో భాగంగా 21 సీట్లు ఆ పార్టీకి కేటాయించగా,…

దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని అడ్డుకోండి : ఇసిని కోరిన ‘ఇండియా’ ఫోరం

Mar 25,2024 | 08:43

బెదిరింపులు, వేధింపులతో స్వేచ్ఛాయుత ఎన్నికలు అసాధ్యం ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ న్యూఢిల్లీ : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్ష…

రఘురామకు మొండిచెయ్యి

Mar 25,2024 | 08:28

టికెట్‌ రాకుండా చక్రం తిప్పిన వైసిపి ఆరు లోక్‌సభ స్థానాలకు బిజెపి అభ్యర్థుల ప్రకటన సీట్ల కేటాయింపులో వలసవాదులకు పెద్దపీట ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :…

దళితుని మృతిపై కొనసాగుతున్న విచారణ

Mar 25,2024 | 01:02

దళితుని మృతిపై కొనసాగుతున్న విచారణ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌, గంగాధర నెల్లూరు : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం పాచిగుంట దళితవాడకు చెందిన సుధాకర్‌ అనుమా…

ఉపాధ్యాయుడిని నియమించాలి : సిపిఎం

Mar 24,2024 | 23:50

ప్రజాశక్తి -అనంతగిరి:రెండు మండలాల సరిహద్దు పివిటిసి పట్కదౌడ గ్రామంలో ఉపాధ్యాయుడుని తక్షణమే నియమించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌,నాగులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆ గ్రామంలో సందర్శించిన…

గిరిజనులు జల దీక్ష

Mar 24,2024 | 23:49

  ప్రజాశక్తి -అనంతగిరి:తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, నిలిచిన రోడ్డు పనులు వెంటనే పున: ప్రారంభించాలని గిరిజనులు వినూత్న రీతిలో జల దీక్ష చేపట్టారు. మండలంలోని…