అంతిమ తీర్పు
శ్రామిక దోపిడీ సహించబోమంటూ వేలాది కార్మిక పాదాలు హక్కుల పోరాటాలై కదిలాయి. ఆకలి ఆకలి అంటూ పొట్ట చేత పట్టుకుని లక్షలాది శ్రామిక హస్తాలు ఉక్కు పిడికిళ్ళై…
శ్రామిక దోపిడీ సహించబోమంటూ వేలాది కార్మిక పాదాలు హక్కుల పోరాటాలై కదిలాయి. ఆకలి ఆకలి అంటూ పొట్ట చేత పట్టుకుని లక్షలాది శ్రామిక హస్తాలు ఉక్కు పిడికిళ్ళై…
సమావేశం మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-గుంటూరు : పెన్షనర్ల సమస్యలపై దశల వారీ పోరాటాలు చేయనున్నట్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం…
పుస్తకాలను ఆవిష్కరిస్తున్న దేవానంద్ రెడ్డి పరీక్షల విభాగం డైరెక్టర్ జనరల్ డి.డేవానంద్ రెడ్డి ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ విద్యా విధానాన్ని ఉపాధ్యాయులు…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ స్థానిక 10వ వార్డులో కులగణన నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత క్షేత్ర…
ప్రజాశక్తి – సీతంపేట : ఓటర్ల జాబితాలో ఒక్క తప్పు కూడా ఉండకూడదని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. శుక్రవారం పాలకొండ నియోజక వర్గంలోని తహశీల్దార్లతో సమావేశం…
విజయవాడ: సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ…
తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవలో పాల్గని స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం…
ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు…
స్వాధీనం చేసుకున్న మందులతో అధికారులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : అనుమతుల్లేకుండా పురుగు మందులు బయో స్టిమ్లెంట్స్ వివిధ పార్శిల్ కంపెనీల వాహనాల ద్వారా గుంటూరుకు తెప్పించి రవాణ…