CITU

  • Home
  • పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా తీర్పు ఉండాలి

CITU

పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా తీర్పు ఉండాలి

May 12,2024 | 00:01

 ప్రజాశక్తి-ఉక్కునగరం : కేంద్ర, రాష్ట్ర పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా స్టీల్‌ ఉద్యోగుల తీర్పు ఉండాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ అభ్యర్థించారు. స్టీల్‌ప్లాంట్‌లోని డబ్ల్యూఆర్‌ఎమ్‌ క్యాంటీన్‌ వద్ద…

‘కార్మికవర్గానికి ద్రోహమే!’

May 11,2024 | 00:09

-మళ్లీ అధికారానికి వస్తే వైజాగ్‌ పోర్టునూ అమ్మేస్తుంది శ్రీ కోడ్‌ల పేరిట ట్రేడ్‌ యూనియన్‌ చట్టాలకు తూట్లు – గత పదేళ్ల బిజెపి పాలనపై ‘ప్రజాశక్తి’తో సిహెచ్‌…

కార్మికులు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

May 9,2024 | 22:50

సిఐటియు, ఎఐటియుసి పిలుపు ప్రజాశక్తి- విజయవాడ :భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికతత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ హామీ ఇచ్చాయని, ఈ…

సిఐటియు అడుగుజాడల్లో నడుస్తాం : ఎంఆర్పిఎస్‌ కార్మికులు

May 7,2024 | 13:17

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో కార్మిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అడుగుజాడల్లో నడుస్తామని ఎమ్మార్పీఎస్‌…

ఎల్‌జి పాలిమర్స్‌ అనుమతులు రద్దు చేయాలి

May 4,2024 | 21:14

 సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : శ్రీసిటీలో ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని…

అంజన్‌ కుమార్‌కు అశ్రునివాళి

May 4,2024 | 00:20

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేత, సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ (70) మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అంజన్‌ మరణం…

గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

May 3,2024 | 22:38

 సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…

మరింత సమరశీలంగా పోరాడుదాం

May 1,2024 | 06:05

పెట్టుబడిదారీ వర్గాల దాడికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్న ప్రపంచ శ్రామిక ప్రజలకు సిఐటియు హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ…

మే డేను జయప్రదం చేయండి : సిఐటియు

Apr 30,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్మికవర్గ అంతర్జాతీయ దినోత్సవం మే డేను జయప్రదం చేయాలని, ప్రపంచ కార్మికుల ఐక్యతను పెంపొందించేందుకు, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు, శ్రమ దోపిడీని నిర్మూలించి…