విరబూసిన తెలుగు ‘పద్మా’లు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో తెలుగురాష్ట్రాల నుండి 8 మంది ఎంపికయ్యారు. ప్రజా వ్యవహారాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు,…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో తెలుగురాష్ట్రాల నుండి 8 మంది ఎంపికయ్యారు. ప్రజా వ్యవహారాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు,…
ఏలూరులో నివాసం ఉంటున్న షేక్ మాబు సుభాని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో పుట్టారు.…
పిల్లలు తమ చిట్టి చిట్టి చేతులతో ఎన్నో పనులు చేసేస్తారు. ఒక్కోసారి తమ శక్తికి మించి కూడా చక్కబెట్టేస్తుంటారు. అలా అద్భుత ప్రతిభ చూపిన వారిని అసాధ్యులని…
కమ్యూనిస్టు నాయకులు నాగళ్ల జానకీరామయ్య, రాజేశ్వరమ్మల గారాలపట్టి డాక్టర్ సిరిపురపు జ్యోతి గొప్ప మానవతావాది. మత్తు డాక్టర్ (ఎనస్తీషియా)గా సుపరిచితురాలైన ఆమె గురించి, ఆమె సేవల గురించి…
శీతాకాలంలో చలి వల్ల వచ్చే వ్యాధుల్లో గుండె సంబంధితమైనవి కూడా సింహభాగంలోనే ఉంటున్నాయి. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. శరీరానికంతటికీ రక్తాన్ని సరఫరా చేయటంతోపాటుగా…
పుస్తకాల్లోని పాఠ్యాంశాల కన్నా పాటలంటేనే పిల్లలకు ఆసక్తి ఎక్కువ. ఎక్కువసార్లు చదివినా పాఠాలను సరిగా గుర్తించుకోలేరు. కానీ, ఒక్కసారి విన్న పాటను సంవత్సరాల తరబడి గుర్తుంచుకుని పాడతారు.…
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఆన్లైన్ వేదికగా జరిగే ఆర్థిక మోసాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ముఖ్యంగా లోన్యాప్లు ద్వారా జరిగే సైబర్ నేరాలపై అప్రమత్తతతో…
ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగులూ, వ్యాపారులూ, కార్మికులూ కుటుంబ జీవనం కోసం పొట్టపోసుకునే రోజువారీ కూలీలతో అందరూ దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఇంటిదారి పట్టేది…
ఎటుచూసినా పచ్చటి పైర్లు..చెట్లూ చేమలు.. ఆహ్లాదాన్ని పెంపొందించే కొండలు, కోనలు… జలపాతాలు.. సంప్రదాయాలతో ముడిపడిన సంస్కృతీ వారసత్వం. ఇదీ కర్నాటక కొడవాలు నివసించే ప్రాంతాల్లో ప్రజల జీవన…