fishermen

  • Home
  • మత్స్యకారులకు పరిహారం ఏదీ?

fishermen

మత్స్యకారులకు పరిహారం ఏదీ?

Apr 14,2024 | 08:14

-నేటికీ విడుదల కాని పరిహారం మార్గదర్శకాలు -రేపటి నుండి అమలులోకి చేపల వేట నిషేధం -ఆందోళనలో గంగపుత్రులు ప్రజాశక్తి- యంత్రాంగం : ఆటుపోట్ల జీవితంలో మరో ఉపద్రవం!…

వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

Apr 2,2024 | 21:55

ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం) :విజయనగరం జిల్లా భోగాపురం మండం ముక్కాం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు విశాఖ తీరంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. సోమవారం మధ్యాహ్నం వేటకు…

పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తాం

Mar 14,2024 | 12:15

కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై…

తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

Mar 10,2024 | 10:31

తమిళనాడు : తమిళనాడు పుదుకోట్టై జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులను ఆదివారం తెల్లవారుజామున చేపలు వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు శనివారం…

‘ఒడిమీను’ చేప చిక్కింది – జాలరి పంట పండింది..!

Mar 9,2024 | 15:10

విశాఖ : మత్స్యకారుల వేట వలకు అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతుంటాయి.. అప్పుడు వాటి గిరాకీ పెరుగుతుంది.. మత్స్యకారుల పంట పండుతుంది..! గతంలో ఓసారి.. తూర్పు గోదావరిలో…

దివీస్‌ పైపు లైన్లు తొలగించాల్సిందే..  మత్స్యకారుల ధర్నా

Mar 6,2024 | 21:08

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా):దివీస్‌ పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌ లైన్లు తొలగించాలని కోరుతూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కొనపాపపేట…

మత్స్యకారులకు న్యాయం జరగాలి

Mar 5,2024 | 14:56

లేదంటే సిస్మిక్‌ సర్వే అడ్డుకుంటాం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టీకరణ ప్రజాశక్తి-కాకినాడ : ఓయన్‌జిసి, రిలయన్స్‌ ఆధ్వర్యంలో సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు సముద్రంలో…

ఓఎన్జిసి పైప్ లైన్ పనులు అడ్డుకున్న మత్స్యకారులు

Mar 1,2024 | 17:22

తాళ్లరేవు, బైరవపాలెం, ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ మద్దతు ప్రకటించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజాశక్తి-కాకినాడ…

కేంద్ర మంత్రికి నిరసన సెగ 

Feb 18,2024 | 09:35

పదేళ్లుగా మీకు ఓటేశాం.. మాకేం చేశారు? నిలదీసిన కర్ణాటక మత్స్యకారులు బెంగళూరు : కేంద్ర మంత్రి, కర్ణాటక బిజెపి ఎంపీ శోభా కరంద్లాజే స్థానిక మత్స్యకారుల నుంచి…