vijayanagaram

  • Home
  • లారీని ఢీకొట్టిన బస్సు – ఇద్దరు మృతి – ఐదుగురి పరిస్థితి విషమం

vijayanagaram

లారీని ఢీకొట్టిన బస్సు – ఇద్దరు మృతి – ఐదుగురి పరిస్థితి విషమం

Jan 18,2025 | 12:09

గజపతినగరం (విజయనగరం) : రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుకనుండి ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం మదుపాడ సమీపంలో జరిగింది.…

కనుమ ఎఫెక్ట్‌ – బోసిపోయిన నగరం

Jan 15,2025 | 16:04

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. కనుమ రోజున విజయనగరం పట్టణం బోసిపోయింది. రెండు రోజులు క్రితం లక్షలాది మంది ప్రజలతో కిటకిటలాడిన నగరం బుధవారం…

పొగమంచుతో పూతరాలె – మామిడి రైతులకు కన్నీరు మిగిలె..!

Jan 10,2025 | 14:58

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : పొగమంచు వల్ల మామిడి పంటలకు ముప్పు పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. శుక్రవారం రైతులు మాట్లాడుతూ … వేపాడ మండలంలోని సుమారు 2.220…

విద్యార్థులలోని సాంకేతిక సామర్థ్యాలను గుర్తించాలి

Jan 2,2025 | 15:52

ప్రజాశక్తి….విజయనగరం టౌన్‌ : విద్యార్థులలో దాగివున్న సాంకేతిక సామర్ధ్యాలను గుర్తించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌. హైమేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక మహారాజా ప్రభుత్వ…

నూర్పిడి యంత్రం బోల్తా.. బాలుడు మృతి

Dec 29,2024 | 21:37

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం జిల్లా) : వరి నూర్పిడి యంత్రం బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల…

బస్సును ఢీకొట్టిన లారీ – మహిళకు తీవ్రగాయాలు

Dec 23,2024 | 12:19

విజయనగరం : వెనుకనుండి ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌ పక్కసీటులో కూర్చున్న మహిళకు తీవ్రగాయాలైన ఘటన సోమవారం విజయనగరంలో జరిగింది. భూసైవలసు దాటిన తర్వాత…

18 నెలల జీతాలను చెల్లించండి : గ్రీన్‌ అంబాసిడర్ల ధర్నా

Dec 9,2024 | 12:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమకు రావల్సిన 18 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని గ్రీన్‌ అంబాసిడర్‌ వర్కర్లు డిమాండ్‌ చేశారు. గ్రీన్‌ అంబాసిడర్ల బకాయి జీతాలు చెల్లించి,…

విద్యుదాఘాతంతో రైతు మృతి

Nov 30,2024 | 21:19

ప్రజాశక్తి-రామభద్రపురం (విజయనగరం జిల్లా) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని కొండపాలవలస గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ…