Sports

  • Home
  • ప్రొ కబడ్డీ సీజన్‌-10 విజేత పుణేరి పల్టన్స్‌

Sports

ప్రొ కబడ్డీ సీజన్‌-10 విజేత పుణేరి పల్టన్స్‌

Mar 2,2024 | 11:18

ఫైనల్లో హర్యానా స్టీలర్స్‌పై గెలుపు ముగిసిన ప్రొ కబడ్డీ సీజన్‌-10 పోటీలు హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-10 టైటిల్‌ను పుణేరి పల్టన్స్‌ తొలిసారి కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని…

గుజరాత్‌ను కట్టడి చేసిన యుపి

Mar 1,2024 | 21:57

గుజరాత్‌ జెయింట్స్‌ 142/5 మహిళల ప్రిమియర్‌ లీగ్‌ బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)లో గుజరాత్‌ జెయింట్‌ ఆటతీరు మారలేదు. యుపి వారియర్స్‌ మహిళలపై తొలిగా బ్యాటింగ్‌కు దిగిన…

మహిళల దేశవాళీ టెస్ట్‌ క్రికెట్‌కు రంగం సిద్ధం

Mar 1,2024 | 21:52

ముంబయి: మహిళల దేశవాళీ రెడ్‌బాల్‌ క్రికెట్‌కు రంగం సిద్ధమైంది. పూణే వేదికగా మార్చి 28నుంచి మహిళల రెడ్‌బాల్‌ టోర్నీ జరగనున్నట్లు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) శుక్రవారం ఓ…

ఐర్లాండ్‌ నయా చరిత్రటెస్టుల్లో తొలి విజయం

Mar 1,2024 | 21:50

ఆఫ్ఘన్‌తో ఏకైక టెస్ట్‌లో గెలుపు అబుదాబి: ఆరేళ్ల క్రితం టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌ జట్టుకు ఊరట లభించింది. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో తొలి విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో…

సెమీస్‌లో ఓడిన బాంబ్రి జోడీ

Mar 1,2024 | 21:48

దుబాయ్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ దుబాయ్: దుబాయ్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో భారత్‌ పోరు ముగిసింది. సెమీస్‌కు చేరిన ఏకైక జోడీ యుకీ బాంబ్రీ-ఆర్‌.హాస్‌ జంట వరుససెట్లలో…

ఐర్లాండ్‌కు ఆధిక్యత

Feb 29,2024 | 21:34

ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌ అబుదాబి: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ జట్టు 263 పరుగులకు…

క్వార్టర్స్‌కు మణిపూర్‌

Feb 29,2024 | 21:33

-సంతోష్‌ ట్రోఫీ 2023-24 ఇటానగర్‌: సంతోష్‌ ట్రోఫీ 2023-24 సీజన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి మణిపూర్‌, రైల్వేస్‌ జట్లు దూసుకెళ్లాయి. గురువారం జరిగిన పోటీల్లో మణిపూర్‌ జట్టు 4-1గోల్స్‌ తేడాతో…

సెమీస్‌కు బాంబ్రీ జంట

Feb 29,2024 | 21:30

క్వార్టర్స్‌లో ఓడిన టాప్‌సీడ్‌ బొప్పన్నాఎబ్డెన్‌ దుబాయ్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ దుబాయ్: దుబాయ్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన యుకీ…

కెఎల్‌ రాహుల్‌ ఔట్‌..బుమ్రా ఇన్‌..

Feb 29,2024 | 21:28

  ఐదోటెస్ట్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ ముంబయి: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, చివరి టెస్ట్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) వారం రోజుల ముందే జట్టును ప్రకటించింది. గాయపడ్డ…