ఫిట్నెస్ సాధిస్తేనేకెఎల్ రాహుల్, జడేజాకు చోటు
శ్రేయస్, ఆవేశ్, సౌరభ్ ఔట్.. ఇంగ్లండ్తో మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బిసిసిఐ ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటీ…
శ్రేయస్, ఆవేశ్, సౌరభ్ ఔట్.. ఇంగ్లండ్తో మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బిసిసిఐ ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటీ…
ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు…
మహిళల అండర్-19 శాఫ్ ఛాంపియన్షిప్ ఢాకా: అండర్-19 శాఫ్ మహిళల ఛాంపియన్షిప్ ఫైనల్ విజేత ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్వాహకులు చివరకు భారత్-బంగ్లాదేశ్ జట్లను సంయుక్త విజేతలుగా…
హోబర్ట్: వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్లో భాగంగా బెల్వెన్వే వేదికగా శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య…
విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఉత్తరప్రదేశ్తో ప్రారంభమైన లీగ్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ రికీ బురు(90బ్యాటింగ్)కు తోడు శశికాంత్(72), కరణ్ షిండే(45బ్యాటింగ్)…
జమైకా: మూడుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ షెల్లీ-అన్ ఫ్రేసర్ ప్రైజ్ అథ్లెటిక్స్కు గుడ్బై చెప్పనున్నట్లు ప్రకటించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ తన కెరీర్లో ఆఖరి అథ్లెటిక్స్ పోటీలు అని…
చితక్కొట్టిన క్లాసెన్, మల్డర్..దక్షిణాఫ్రికా టి20 లీగ్ జహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లోకి డర్బన్ సూపర్ జెయింట్స్ దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వాలిఫయర్ా2లో జబర్గ్ సూపర్ కింగ్స్పై…
సెమీస్లో ఆసీస్ చేతిలో వికెట్ తేడాతో ఓడిన పాక్ ఐసిసి (అండర్19) వన్డే ప్రపంచకప్ జహన్నెస్బర్గ్: ఐసిసి(అండర్19) వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది.…
విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రప్రదేశ్ జట్టు పటిష్ట ఉత్తరప్రదేశ్తో లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆంధ్రజట్టు ఈ సీజన్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో గ్రూప్లోనూ రెండోస్థానంలో…