దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే: బిసిసిఐ
ముంబయి: జాతీయ జట్టు తరఫున ఆడాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బిసిసిఐ హెచ్చరించింది. గాయాల బారిన ఆటగాళ్లు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్…
ముంబయి: జాతీయ జట్టు తరఫున ఆడాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బిసిసిఐ హెచ్చరించింది. గాయాల బారిన ఆటగాళ్లు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్…
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై న్యాయపోరాటం చేసిన…
రేపటినుంచి ఇంగ్లండ్తో మూడో టెస్టు రాజ్కోట్: 10రోజుల విరామం తర్వాత రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో మూడో టెస్ట్కు టీమిండియా సిద్ధమైంది. కెఎల్ రాహుల్, శ్రేయస్ మూడోటెస్ట్కు దూరం…
పెర్త్: వెస్టిండీస్ టి20 విధ్వంస ఆటగాడు ఆండీ రస్సెల్ సిక్సర్ల మోత మోగిండచంతో మూడో, చివరి మ్యాచ్లో ఆ జట్టు 37పరుగుల తేడాతో గెలిచింది. ఆండీస్ రస్సెల్(71నాటౌట్;…
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత అమ్మాయిలు చైనా చేతిలోని ఓటమిపాలయ్యారు. బిర్సా ముండా హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చివరి నిమిషంలో చైనాకు…
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు (95). వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని…
భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ…
తుదిజట్టులో కోసం సర్ఫరాజ్ నిరీక్షణ రాజ్కోట్: మూడోటెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో, శ్రేయస్ అయ్యర్…
విశాఖపట్నం: ఆంధ్ర-ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన రంజీట్రోఫీ గ్రూప్ లీగ్ మ్యాచ్ డ్రా అయ్యింది. ఓవర్నైట్ స్కోర్ 5వికెట్ల నష్టానికి 271పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన…