Sports

  • Home
  • ఊరిస్తున్న విజయం- న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా రెండోటెస్ట్‌

Sports

ఊరిస్తున్న విజయం- న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా రెండోటెస్ట్‌

Feb 15,2024 | 21:16

హామిల్టన్‌: దక్షిణాఫ్రికాాన్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండోటెస్ట్‌ రసకందాయంలో పడింది. మూడోరోజైన గురువారం దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 235పరుగులకు ఆలౌట్‌ కావడంతో న్యూజిలాండ్‌ జట్టు 267పరుగుల…

రోహిత్‌, జడేజా సెంచరీలు..

Feb 15,2024 | 21:07

టెస్టుల్లో సర్ఫరాజ్‌ అరంగేట్రం భారత్‌ 326/5 రాజ్‌కోట్‌: రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు భారత బ్యాటర్లు రాణించారు. తొలి సెషన్‌లో స్వల్ప వ్యవధిలోనే…

ఆంధ్రతో కేరళ ఢీ

Feb 15,2024 | 21:14

రంజీట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌ విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో కేరళతో తలపడనుంది. ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు విశాఖపట్నంలోని…

టాప్‌సీడ్‌కు రామ్‌కుమార్‌ ఝలక్‌

Feb 15,2024 | 21:09

బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ బెంగళూరు: భారత స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ పెను సంచలనాన్ని నమోదు చేశాడు. బెంగళూరు ఓపెన్‌ ఎటిపి ఛాలెంజర్స్‌ టోర్నీలో…

దక్షిణాఫ్రికాకు ఆధిక్యత-న్యూజిలాండ్‌తో రెండోటెస్ట్‌

Feb 14,2024 | 21:21

హామిల్టన్‌: రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికాకు 31పరుగుల కీలక ఆధిక్యత లభించింది. రెండోరోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్లు పిడిట్‌(5/89), పీటర్సన్‌(3/39)…

క్వార్టర్స్‌కు భారతజట్లు

Feb 14,2024 | 21:19

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ బ్యాంకాక్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు దూసుకెళ్లాయి. మహిళల జట్టు 3-2 తేడాతో పటిష్ట…

స్పిన్నర్లపైనే భారం

Feb 14,2024 | 21:14

రేపటి నుంచి ఇంగ్లండ్‌తో మూడోటెస్ట్‌ ఉదయం 9.30గం||లకు రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో కెప్టెన్‌…

మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Feb 14,2024 | 16:13

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్‌…

దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందే: బిసిసిఐ

Feb 14,2024 | 15:07

ముంబయి: జాతీయ జట్టు తరఫున ఆడాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని బిసిసిఐ హెచ్చరించింది. గాయాల బారిన ఆటగాళ్లు, బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌…