పంత్కు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన ఎన్సీఏ
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ఎన్సీఏ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది.…
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ఎన్సీఏ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది.…
పారిస్: భారత పురుషుల డబుల్స్ జోడీ మరో టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ప్రపంచ టూర్750 ఫైనల్లో చైనీస్ తైపీ ధ్వయంను…
ప్రస్తుతం 77/4న్యూజిలాండ్తో రెండోటెస్ట్ క్రైస్ట్చర్చ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 372పరుగులకు ఆలౌట్…
శార్దూల్ అర్ధసెంచరీ విదర్భతో రంజీట్రోఫీ ఫైనల్ ముంబయి: రంజీట్రోఫీ ఫైనల్లో ముంబయి జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం నుంచి…
ఢిల్లీ క్యాపిటల్స్ 181/5 బెంగళూరుతో మహిళల ప్రిమియర్ లీగ్ న్యూఢిల్లీ: ప్లా-ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు రాణించారు. టాపార్డర్ బ్యాటర్లు లానింగ్(29),…
ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : క్రీడలు ఆయా ప్రాంతాల క్రీడాకారుల మధ్య స్నేహాభావాన్ని పెంచుతాయని టీడీపీ పిసి సెల్ రాష్ట్ర ప్రచార ప్రతినిధి బంక తిమ్మప్ప, ఒకటవ వార్డు టిడిపి…
ముంబయి: రంజీట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో ఆదివారం నుంచి జరగనుంది. 41సార్లు ఈ టైటిల్ను ముద్దాడి ముంబయితో మూడుసార్లు టైటిల్ను నెగ్గిన విదర్భ…
– ఐదో టెస్ట్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు – సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ధర్మశాల: ఐదో, చివరి టెస్ట్లోనూ టీమిండియా ఘన…
మూడో టి20లో బంగ్లాపై 28పరుగుల తేడాతో లంక గెలుపు సిరీస్ 2-1తో కైవసం సైహేత్(బంగ్లాదేశ్): నువాన్ తుషార టి20ల్లో హ్యాట్రిక్తో చెలరేగడంతో మూడో, చివరి టి20లో బంగ్లాదేశ్పై…