కేప్టౌన్ పిచ్కు ఒక పాయింట్ కోత : ఐసిసి
దుబాయ్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2వ టెస్ట్ కేప్టౌన్ పిచ్కు ఒక పాయింట్ కోత పడింది. ఈ పిచ్ ప్రమాదకరంగా ఉన్న కారణంగా ‘సంతృప్తికరంగా లేదు'(అన్శాటిస్ఫాక్టరీ)…
దుబాయ్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2వ టెస్ట్ కేప్టౌన్ పిచ్కు ఒక పాయింట్ కోత పడింది. ఈ పిచ్ ప్రమాదకరంగా ఉన్న కారణంగా ‘సంతృప్తికరంగా లేదు'(అన్శాటిస్ఫాక్టరీ)…
నేడు ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ : ఢిల్లీ : భారత్ పేసర్ మహ్మద్ షమీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు…
ఎఎఫ్సి ఆసియాకప్ ఫుట్బాల్ టోర్నీ కతార్: ఎఎఫ్సి ఆసియాకప్ ఫుట్బాల్ టోర్నీలో భారత్కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. మొత్తం 24జట్లు తలపడే ఈ టోర్నమెంట్లో భారత్ తన…
విశాఖపట్నం: బెంగాల్తో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్తుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఓవర్నైట్ స్కోర్ 6వికెట్ల నష్టానికి 339పరుగులతో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన…
షూటింగ్లో 10మీ. ఎయిర్ పిస్టల్ టీం, మిక్స్డ్ విభాగం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో స్వర్ణం జకార్తా: భారత షూటర్లకు మరో రెండు ఒలింపిక్ బెర్త్లు దక్కాయి. 10మీ.…
ఫైనల్లో పోలండ్పై 2-1తో గెలుపు సిడ్నీ: యునైటెడ్ కప్ టైటిల్ను జర్మనీ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీ 2-1తేడాతో పోలండ్పై విజయం సాధించింది.…
ఫుట్బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) కన్నుమూశారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో తుదిశ్వాస విడిచారు. నాలుగు…
ఆఫ్గనిస్తాన్తో టి20 సిరీస్ భారత జట్టు ప్రకటన ముంబయి : ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల టి20 సిరీస్…
రేపు నిర్ణయాత్మక మ్యాచ్ ముంబయి : భారత మహిళల క్రికెట్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన…