హసరంగపై మూడు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై మూడు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ను దూషించినందుకు గాను…
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై మూడు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ను దూషించినందుకు గాను…
రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా గెలవాలంటే ఇంకా…
బెంగళూరు : భారత క్రికెట్లో విషాదం నెలకొంది. సీనియర్ స్పోర్ట్స్ కెమెరామన్ కమలనదిముథు తిరువల్లవున్ కన్నుమూశాడు. భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన 57ఏళ్ల ‘తిరు’ మహిళల ప్రిమియర్…
– జైస్వాల్ అర్ధసెంచరీ – ఇండియా 219/7 – ఇంగ్లండ్తో నాల్గోటెస్ట్ రాంచీ : ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) అర్ధ సెంచరీకి తోడు వికెట్ కీపర్ ధ్రువ్…
దుబాయ్: భారత నంబర్వన్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్కు దుబారు ఛాంపియన్షిప్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ లభించింది. సోమవారం నుంచి జరగనున్న ఏటిపిా500 దుబారు ఛాంపియన్షిప్లో సుమిత్ తొలి…
ఇండోర్: రంజీట్రోఫీ క్వార్టర్ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 172పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోర్ 9వికెట్ల నష్టానికి 234పరుగులవద్దే మధ్యప్రదేశ్ జట్టు చివరి వికెట్ను కోల్పోయింది. ఆంధ్ర…
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే…
అరంగేట్రం టెస్ట్లోనే మూడు వికెట్లు పడగొట్టిన యువ బౌలర్ రూట్ సెంచరీ ఇంగ్లండ్ 302/7 రాంచీ : ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్ట్లో బెంగాల్ పేసర్ ఆకాశ్…
ప్రత్యేక ఆకర్షణగా షారుక్ ఖాన్ బెంగళూరు: టాటా ఉమెన్స్ ప్రిమియర్ లీగ్(డబ్ల్యూపిఎల్) 2024 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రారంభోత్సవ వేడుకలు…