Sports

  • Home
  • హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు

Sports

హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు

Feb 25,2024 | 16:53

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్‌ అంపైర్‌ లిండన్‌ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను…

IND vs ENG Day 3 : మూడో రోజు ముగిసిన ఆట.. గెలుపు దిశగా టీమిండియా

Feb 25,2024 | 16:46

రాంచీ వేదికగా జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా గెలవాలంటే ఇంకా…

డబ్ల్యుపిఎల్‌ కెమెరామన్‌ కన్నుమూత

Feb 25,2024 | 10:43

బెంగళూరు : భారత క్రికెట్‌లో విషాదం నెలకొంది. సీనియర్‌ స్పోర్ట్స్‌ కెమెరామన్‌ కమలనదిముథు తిరువల్లవున్‌ కన్నుమూశాడు. భారత క్రికెట్‌ అభిమానులకు సుపరిచితుడైన 57ఏళ్ల ‘తిరు’ మహిళల ప్రిమియర్‌…

జురెల్‌, కుల్దీప్‌పైనే ఆశలు

Feb 25,2024 | 09:59

– జైస్వాల్‌ అర్ధసెంచరీ – ఇండియా 219/7 – ఇంగ్లండ్‌తో నాల్గోటెస్ట్‌ రాంచీ : ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(73) అర్ధ సెంచరీకి తోడు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌…

సుమిత్‌కు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ- దుబాయ్ ఛాంపియన్‌షిప్స్‌

Feb 24,2024 | 21:06

దుబాయ్: భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌కు దుబారు ఛాంపియన్‌షిప్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభించింది. సోమవారం నుంచి జరగనున్న ఏటిపిా500 దుబారు ఛాంపియన్‌షిప్‌లో సుమిత్‌ తొలి…

ఆంధ్ర 172ఆలౌట్‌- మధ్యప్రదేశ్‌తో క్వార్టర్‌ఫైనల్స్‌

Feb 24,2024 | 21:04

ఇండోర్‌: రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 172పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9వికెట్ల నష్టానికి 234పరుగులవద్దే మధ్యప్రదేశ్‌ జట్టు చివరి వికెట్‌ను కోల్పోయింది. ఆంధ్ర…

IND vs ENG, 4th Test : రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 219/7

Feb 24,2024 | 16:50

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే…

అదరగొట్టిన ఆకాశ్‌ దీప్‌

Feb 24,2024 | 09:49

అరంగేట్రం టెస్ట్‌లోనే మూడు వికెట్లు పడగొట్టిన యువ బౌలర్‌ రూట్‌ సెంచరీ ఇంగ్లండ్‌ 302/7 రాంచీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌…

అట్టహాసంగా డబ్ల్యుపిఎల్‌ ప్రారంభం

Feb 23,2024 | 20:58

ప్రత్యేక ఆకర్షణగా షారుక్‌ ఖాన్‌ బెంగళూరు: టాటా ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యూపిఎల్‌) 2024 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రారంభోత్సవ వేడుకలు…