Sports

  • Home
  • ఉబెర్‌ కప్‌ చివరి లీగ్‌లో భారత మహిళల ఓటమి

Sports

ఉబెర్‌ కప్‌ చివరి లీగ్‌లో భారత మహిళల ఓటమి

Apr 30,2024 | 20:41

ఛెంగ్డు(చైనా): ఉబెర్‌ కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆతిథ్య చైనా చేతిలో ఓటమిపాలైంది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన మహిళల…

బ్యాడ్మిండన్‌లో ఏడుగురికి పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు

Apr 30,2024 | 20:38

బిడబ్ల్యుఎఫ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల హైదరాబాద్‌: ఒలింపిక్స్‌కు పివి సింధు వరుసగా మూడోసారి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌(బిడబ్ల్యుఎఫ్‌) మంగళవారం ప్రకటించింది. బిడబ్ల్యుఎఫ్‌ తాజాగా ప్రకటించిన టాప్‌-16లోపు…

బిసిసిఐ సమావేశం వాయిదా

Apr 29,2024 | 23:12

టి20 ప్రపంచకప్‌కు తుది జట్టుకు కసరత్తు న్యూఢిల్లీ: న్యూయార్క్‌, వెస్టిండీస్‌ వేదికలుగా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచప్‌కు భారతజట్టు ప్రకటన వాయిదాపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ-కోల్‌కతా…

చాంపియన్స్‌ ట్రోఫీ వేదికలను ప్రకటించిన పిసిబి

Apr 29,2024 | 23:11

లాహోర్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పిసిబి) 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ వేదికలను ప్రకటించింది. కరాచీ, లాహోర్‌, రావల్పిండిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పిసిబి చీఫ్‌ మొహ్సిన్‌ నఖ్వీ సోమవారం ఓ…

థామస్‌కప్‌ క్వార్టర్స్‌కు భారత్‌

Apr 29,2024 | 23:10

ఛెంగ్డు(చైనా): థామస్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్లోకి డిఫెండింగ్‌ ఛాంపియ న్‌ భారత్‌ దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్‌-సి రెండో లీగ్‌ పోటీలో భారత్‌ 5-0తో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.…

సత్తా చాటిన కోల్‌కతా బౌలర్లు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 153/9

Apr 29,2024 | 23:14

న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న ఢిల్లీ.. సొంత వేదికపై భారీస్కోర్‌ చేయడంలో విఫలమైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు కోల్‌కతా బౌలర్ల ధాటికి…

టీ20 వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

Apr 29,2024 | 17:44

ప్రపంచ కప్‌ కోసం టీమ్‌లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌ తమ స్క్వాడ్‌ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా జట్టును కెప్టెన్‌,…

రుతురాజ్‌ గైక్వాడ్‌ 98

Apr 28,2024 | 23:32

అర్ధ సెంచరీతో మెరిసిన డార్లీ మిచెల్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ 212/3 చెన్నై : రుతురాజ్‌ గైక్వాడ్‌ (98, 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ…

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం

Apr 28,2024 | 11:28

షాంఘై : చైనాలోని షాంఘై నగరం వేదికగా జరుగుతోన్న ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కు మరో స్వర్ణం పతకం లభించింది. ఆదివారం జరిగిన మెన్స్‌ రికర్వ్‌ విభాగం…