ముగ్గురు అఫ్ఘన్ ఆటగాళ్లకు ఎన్ఓసి నిరాకరణ
2024 ఐపిఎల్ సీజన్కు దూరం? కాబూల్: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్'(ఎన్ఓసి) ఇచ్చేందుకు విముఖత చూపింది. పేసర్లు…
2024 ఐపిఎల్ సీజన్కు దూరం? కాబూల్: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్'(ఎన్ఓసి) ఇచ్చేందుకు విముఖత చూపింది. పేసర్లు…
బ్యాటింగ్లో రాణించిన కోహ్లి, శ్రేయస్ దక్షిణాఫ్రికాతో తొలిటెస్ట్భారత్ 208/8 సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ అర్ధసెంచరీకి తోడు విరాట్ కోహ్లి,…
న్యూ ఢిల్లీ : జాతీయ మహిళల హాకీ శిక్షణా శిబిరం 34మంది ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు దేశాల హాకీ టోర్నమెంట్కు జట్టును హాకీ ఇండియా(హెచ్ఐ)…
లంచ్ విరామం తర్వాత టీమిండియా వరుసగా వికెట్టు కోల్పోయింది. 92 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్(31) రబాడ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.…
సెంచూరియన్ : రెండు రోజులుగా సెంచూరియన్లో వర్షంపడటంతో మైదానం కాస్త చిత్తడిగా ఉంది. దీంతో భారత్- దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం…
ఆస్ట్రేలియా, పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో 38 పరుగుల చేసిన డేవిడ్ వార్నర్ స్టీవ్ వా రికార్డును అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగుల చేసిన…
కోహ్లి, రోహిత్ చేరిక పేసర్లకు స్వర్గధామం మధ్యాహ్నం 1.30గం||లకు సెంచూరియన్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే టి20, వన్డేల సిరీస్లను చేజిక్కించుకున్న హుషారులో ఉంది.…
సోలాపూర్: సోలాపూర్ ఓపెన్ మహిళల ఐటిఎఫ్ మహిళల సింగిల్స్ టైటిల్ను 23ఏళ్ల సహజ యమ్లపల్లి కైవసం చేసుకుంది. ఎంఎస్ఎల్టిఏ టెన్నిస్ సెంటర్లో జరిగిన ఫైనల్లో 7వ ర్యాంకర్…
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తొలి రెండు మ్యాచ్లకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్లకు…