Sports

  • Home
  • గెలుపుకు చేరువలో ఆంధ్ర

Sports

గెలుపుకు చేరువలో ఆంధ్ర

Jan 21,2024 | 20:45

అస్సాంతో రంజీట్రోఫీ మ్యాచ్‌ డిస్పూర్‌(అస్సాం): రంజీట్రోఫీ గ్రూప్‌ లీగ్‌లో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. ఆంధ్ర జట్టు మూడోరోజై ఆదివారం…

క్వార్టర్స్‌కు జకో, రుబ్లేవ్‌సిట్సిపాస్‌ ఔట్‌..

Jan 21,2024 | 20:42

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించాడు.…

ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించిన పాకిస్థాన్

Jan 21,2024 | 11:42

హైదరాబాద్: న్యూజిలాండ్ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది. ఆదివారం జ‌రిగిన ఐదో టీ20లో 42 ప‌రుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.…

కుర్రాళ్లు కుమ్మేశారు..!

Jan 21,2024 | 10:09

ఆదుకున్న ఆదర్ష్‌, ఉదయ్ బంగ్లాదేశ్‌పై 84పరుగుల తేడాతో గెలుపు అండర్‌19 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి అండర్‌19 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సత్తా చాటింది. శనివారం…

ఫైనల్‌కు చిరాగ్‌-సాత్విక్‌ జంట

Jan 20,2024 | 23:12

సెమీస్‌లో ఓడిన ప్రణయ్ ఫైనల్‌కు షీాయు, లీ చౌక్‌ఇండియా ఓపెన్‌ సూపర్‌750 న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగియగా.. పురుషుల డబుల్స్‌లో…

ఆంధ్రకు ఆధిక్యత- అస్సాంతో రంజీట్రోఫీ మ్యాచ్‌

Jan 20,2024 | 21:47

డిస్పూర్‌(అస్సాం): రంజీట్రోఫీ మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పట్టు బిగిస్తోంది. అస్సాంతో మురళీధోర్‌ జులన్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 160పరుగులకే…

స్వైటెక్‌, ఓస్టాపెంకో ఔట్‌..

Jan 20,2024 | 21:37

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్‌సీడ్‌, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత ఇగా…

ఇండియా-ఎ జట్టును ప్రకటించిన బిసిసిఐ

Jan 20,2024 | 21:45

ఇంగ్లండ్‌ లయన్స్‌తో మూడురోజుల మ్యాచ్‌ ముంబయి: ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే మూడురోజుల సిరీస్‌కు ఇండియాాఎ జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే…

ఐపీఎల్‌కు ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా టాటా గ్రూప్‌

Jan 20,2024 | 14:39

ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు కొత్త స్పాన్సర్‌ వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌ ఐపీఎల్‌కు ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా…