Sports

  • Home
  • ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. సిరీస్‌ నుంచి జాక్‌ లీచ్‌ ఔట్‌

Sports

ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. సిరీస్‌ నుంచి జాక్‌ లీచ్‌ ఔట్‌

Feb 11,2024 | 16:40

భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడ్డ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌…

ఫైనల్లోనూ చెలరేగాలి

Feb 11,2024 | 08:43

రేపు ఆస్ట్రేలియాతో టైటిల్‌కై డీ ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌ మధ్యాహ్నం 1.30గం||లకు జహన్నెస్‌బర్గ్‌ : ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌ను అత్యధికసార్లు నెగ్గిన టీమిండియా యువ జట్టు మరో…

ఆంధ్రకు ఆధిక్యత- ఉత్తరప్రదేశ్‌తో రంజీట్రోఫీ మ్యాచ్‌

Feb 10,2024 | 20:48

విశాఖపట్నం: ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 235పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర…

ఫిట్‌నెస్‌ సాధిస్తేనేకెఎల్‌ రాహుల్‌, జడేజాకు చోటు

Feb 10,2024 | 20:46

శ్రేయస్‌, ఆవేశ్‌, సౌరభ్‌ ఔట్‌.. ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బిసిసిఐ ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బిసిసిఐ సెలక్షన్‌ కమిటీ…

చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం.. భారత్‌ జట్టు ప్రకటన..

Feb 10,2024 | 11:20

ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు…

‘విజేతల’ ప్రకటనపై రగడ

Feb 9,2024 | 21:01

మహిళల అండర్‌-19 శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ ఢాకా: అండర్‌-19 శాఫ్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ విజేత ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్వాహకులు చివరకు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లను సంయుక్త విజేతలుగా…

తొలి టి20లో ఆసీస్‌ గెలుపు-వెస్టిండీస్‌తో సిరీస్‌

Feb 9,2024 | 20:59

హోబర్ట్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా బెల్వెన్వే వేదికగా శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య…

ఆంధ్ర 235/4 -ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌

Feb 9,2024 | 20:58

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభమైన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు బ్యాటర్లు రాణించారు. కెప్టెన్‌ రికీ బురు(90బ్యాటింగ్‌)కు తోడు శశికాంత్‌(72), కరణ్‌ షిండే(45బ్యాటింగ్‌)…

పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాతఅథ్లెటిక్స్‌కు ఫ్రేజర్‌ ప్రైస్‌ గుడ్‌బై

Feb 9,2024 | 20:56

జమైకా: మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ షెల్లీ-అన్‌ ఫ్రేసర్‌ ప్రైజ్‌ అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ తన కెరీర్‌లో ఆఖరి అథ్లెటిక్స్‌ పోటీలు అని…