Sports

  • Home
  • మజుందార్‌ సెంచరీ- ఆంధ్ర-బెంగాల్‌ రంజీమ్యాచ్‌

Sports

మజుందార్‌ సెంచరీ- ఆంధ్ర-బెంగాల్‌ రంజీమ్యాచ్‌

Jan 5,2024 | 21:05

ప్రజాశక్తి – పిఎం.పాలెం (విశాఖపట్నం):విశాఖలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ప్రారంభమైన ఆంధ్ర-బెంగాల్‌ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ తొలిరోజునుంచే హోరాహోరీగా సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ 86ఓవర్లలో…

పాకిస్తాన్‌కు ఆధిక్యత-ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌

Jan 5,2024 | 21:01

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి టెస్ట్‌లో పాకిస్తాన్‌ జట్టుకు స్వల్ప ఆధిక్యత లభించింది. రెండోరోజు ఆట వెలుతురు లేమి కారణంగా సరిగా సాగకపోయినా.. శుక్రవారం మూడోరోజు…

రెండో స్థానానికి భారత్‌

Jan 5,2024 | 21:02

అగ్రస్థానానికి ఆసీస్‌ ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండోర్యాంక్‌కు పడిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్‌…

సెమీస్‌కు బాంబ్రీ జోడి

Jan 5,2024 | 20:55

సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఓడిన నాదల్‌ బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నీ బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఏటిపి-250 టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లోకి భారత్‌కు చెందిన యుకీ బాంబ్రీ జోడి…

ఆంధ్రకు కఠిన పరీక్ష – నేటినుంచి రంజీట్రోఫీ టోర్నమెంట్‌

Jan 5,2024 | 10:20

విశాఖపట్నం : రంజీట్రోఫీ సీజన్‌-2024కు రంగం సిద్ధమైంది. విశాఖపట్నంలోని డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే తొలి గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పటిష్ట బెంగాల్‌తో…

రెండోటెస్ట్‌ రెండు రోజుల్లోనే..

Jan 4,2024 | 20:04

– 642బంతుల్లోనే టెస్ట్‌ ఫలితంతో టీమిండియా రికార్డు – దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపుసిరీస్‌ 1-1తో సమం కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా దిగ్విజయంగా ముగించింది.…

ఆస్ట్రేలియా 116/2-పాకిస్తాన్‌తో చివరి టెస్ట్‌

Jan 4,2024 | 20:15

సిడ్నీ: పాకిస్తాన్‌ాఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ రెండోరోజు ఆటకు వెలుతురులేమి వెంటాడింది. వెలుతురులేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 47ఓవర్లలో 2వికెట్ల నష్టానికి…

నాదల్‌ పునరాగమనం అదుర్స్‌..

Jan 4,2024 | 20:13

బ్రిస్బేన్‌ ఇంటర్నేషన్‌ టెన్నిస్‌ టోర్నీ క్వార్టర్స్‌కు బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ ఏటిపిా250లో బరిలోకి దిగిన మాజీ నంబర్‌ వన్‌ ఆటగాడు, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ తొలి…

శ్రీలంక టెస్ట్‌ సారథిగా ధనుంజయ

Jan 4,2024 | 20:10

కొలంబో: శ్రీలంక పురుషుల క్రికెట్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా ధనుంజయ డిాసిల్వ ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్‌బోర్డు(ఎస్‌ఎల్‌సి) గురువారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. వన్డేలకు కుశాల్‌ మెండీస్‌,…