రస్సెల్ విధ్వంసం-మూడో టి20లో ఆసీస్పై గెలుపు
పెర్త్: వెస్టిండీస్ టి20 విధ్వంస ఆటగాడు ఆండీ రస్సెల్ సిక్సర్ల మోత మోగిండచంతో మూడో, చివరి మ్యాచ్లో ఆ జట్టు 37పరుగుల తేడాతో గెలిచింది. ఆండీస్ రస్సెల్(71నాటౌట్;…
పెర్త్: వెస్టిండీస్ టి20 విధ్వంస ఆటగాడు ఆండీ రస్సెల్ సిక్సర్ల మోత మోగిండచంతో మూడో, చివరి మ్యాచ్లో ఆ జట్టు 37పరుగుల తేడాతో గెలిచింది. ఆండీస్ రస్సెల్(71నాటౌట్;…
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత అమ్మాయిలు చైనా చేతిలోని ఓటమిపాలయ్యారు. బిర్సా ముండా హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చివరి నిమిషంలో చైనాకు…
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు (95). వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని…
భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ…
తుదిజట్టులో కోసం సర్ఫరాజ్ నిరీక్షణ రాజ్కోట్: మూడోటెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో, శ్రేయస్ అయ్యర్…
విశాఖపట్నం: ఆంధ్ర-ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన రంజీట్రోఫీ గ్రూప్ లీగ్ మ్యాచ్ డ్రా అయ్యింది. ఓవర్నైట్ స్కోర్ 5వికెట్ల నష్టానికి 271పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన…
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా టి20 లీగ్ విజేతగా సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు నిలిచింది. న్యూల్యాండ్స్లో ఆదివారం జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ జట్టు 89పరుగుల తేడాతో డర్బన్ సూపర్జెయింట్స్పై…
రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీసీఐ హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ‘‘జాతీయ జట్టుకు సెలక్ట్…
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం…