రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ఇదే..
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ…
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ…
బాలి(ఇండోనేషియా): ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఎసిసి) అధ్యక్షుడిగా జై షా తిరిగి ఎన్నికయ్యాడు. బాలీలో జరిగిన వార్షిక సమావేశంలో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా జై షా…
ఆడిలైడ్: 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్ విష్ణు శరవణన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. సెయిలింగ్ క్రీడాంశంలో భారత్ నుంచి అర్హత…
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌనిల్స్(ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 853 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.…
థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ బ్యాంకాక్: థారులాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో…
– రివర్స్ స్వీప్పై ఇంగ్లండ్… – రేపటినుంచే విశాఖలో రెండో టెస్ట్ విశాఖపట్నం: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య విసిఎావిడిసిఎ అంతర్జాతీయ మైదానంలో 2నుంచి రెండోటెస్ట్ ప్రారంభం కానుంది.…
ఢిల్లీ : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లోని తొలి రెండు టెస్ట్ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.…
విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్…
న్యూజిలాండ్పై 214పరుగుల తేడాతో టీమిండియా గెలుపు ఐసిసి(అండర్ 19) వన్డే ప్రపంచకప్ జహన్నెస్బర్గ్: ఐసిసి(అండర్ 19) వన్డే ప్రపంచకప్లో టీమిండియా యువ క్రికెటర్లు దూసుకెళ్తున్నారు. లీగ్దశలో అపజయమెరుగని…