టాప్లో ఈషా
25మీ. స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫికేషన్ న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్లో 19ఏళ్ల ఈషా సత్తా చాటింది. డా. కర్ణి సింగ్ రేంజ్లో శుక్రవారం జరిగిన మహిళల 25మీ.…
25మీ. స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫికేషన్ న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్లో 19ఏళ్ల ఈషా సత్తా చాటింది. డా. కర్ణి సింగ్ రేంజ్లో శుక్రవారం జరిగిన మహిళల 25మీ.…
ముంబయి చేతిలో తొమ్మిది పరుగుల తేడాతో అనూహ్య ఓటమి ఛండీగడ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. ముల్లన్పూర్ వేదికగా ముంబయి ఇండియన్స్తో గురువారం…
టోక్యో: జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మెమొటా ఆటకు వీడ్కోలు పలికాడు. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించడంలో విఫలమైన మెమొటా గురువారం బ్యాడ్మింటన్లో తన సుదీర్ఘ ప్రస్థానానికి…
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర మోకాలి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు…
టొరంటో(కెనడా): ఫిడే క్యాండిడేట్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్గుకేశ్ 2వ స్థానానికి పడిపోయాడు. గురువారం జరిగిన 11వ రౌండ్ పోటీలో అమెరికాకు చెందిన ఫ్యాబినో కరోనాతో మ్యాచ్ను డ్రా…
ముంబయి ఇండియన్స్ 192/7 ఛండీగడ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. సూర్యకుమార్ అర్ధసెంచరీకి…
జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం జైపూర్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు…
జాతీయ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీ: జాతీయ పారా ఆర్చరీ మీట్లో శీతల్ దేవి రజత పతకంతో మెరిసింది. ఆసియా పారా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన…
మకావ్(చైనా): అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటిటిఎఫ్) ప్రపంచకప్లో భారత టిటి క్రీడాకారిణిలు శ్రీజ ఆకుల, మనిక భత్రా గ్రూప్స్టేజ్లోనే ఓటమిపాలయ్యారు. 16జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో భారత్…